జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ మీద ఫైర్ అయ్యారు.ఈ రోజు సోమవారం వామపక్షాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ విభజన వలన నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విభజన చట్టంలోని హామీలను నేరవేరుస్తారని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద .. అవి నెరవేరేదాకా పోరాడతారని రాష్ట్రంలో అధికారంలో …
Read More »కృష్ణా జిల్లాలో మొదలైన వలసలు -టీడీపీకి సీనియర్ నేత రాజీనామా ..!
నారా చంద్రబాబు నాయుడుకు అధికార టీడీపీ పార్టీకి చెందిన రెండున్నర దశాబ్దాల పాటుగా అహర్నిశలు కష్టపడి చేసిన సీనియర్ నేత ,ఆ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్ బాబు బిగ్ షాకిచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవివ్వడంతో ఆయన తీవ్ర కలత చెందారు. రెండున్నర దశాబ్దాల పాటుగా పార్టీకోసం అహర్నిశలు కష్టపడితే …
Read More »ఏపీలో వెయ్యి కోట్ల స్కాము ..ఆధారాలు “దరువు”చేతిలో ..!
ఏపీలో టీడీపీ నేతల అవినీతి రోజుకో వింత రూపం దాల్చుకుంటుంది.వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా గాలి నిప్పు నీరు నింగి కాదేది అవినీతి చేయడానికి అన్నట్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి ఇంటికి బాత్రూం అనే స్కీమ్ ను కూడా అవినీతి చేయడానికి రాష్ట్రంలో ఉన్న అధికార టీడీపీ నేతలు …
Read More »వైసీపీ అధినేత జగన్ సంచలనాత్మక నిర్ణయం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినాయకత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.ఈ రోజు సోమవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రజాసంకల్ప యాత్రకు బ్రేక్ ఇచ్చిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పార్టీ ఎంపీలతో ,సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో కల్సి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ .!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఇటు తెలంగాణ అటు ఏపీ కి కల్పి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఈ ఎస్ ఎల్ నరసింహన్ వ్యవహరిస్తున్న సంగతి విదితమే .అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గవర్నర్ రానున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాకి చెందిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఒక వార్త కథనాన్ని ప్రచురించింది .ఈ కథనంలో పాండిచ్చేరి …
Read More »ఏపీకి ప్రత్యేక హోదా ..కానీ -బీజేపీ..!
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి అధికార టీడీపీ వరకు ,ప్రజాసంఘాల దగ్గర నుండి ప్రజల వరకు అందరూ రోడ్లపైకి వచ్చి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు అయిన బీజేపీ ,టీడీపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని చేయని పోరాటాలు లేవు .ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయితే ఏకంగా కేంద్రం మీద …
Read More »ఈ నెల27 న భారీగా అనుచరవర్గంతో వైసీపీలో చేరనున్న నిమ్మకాయల..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి అధికార టీడీపీ పార్టీ నుండి వలసల జోరు మొదలైంది .అందులో భాగంగా ఇటీవల జగ్గంపేట కు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .తాజాగా ఆ పార్టీకి చెందిన సత్తెనపల్లి నియోజక వర్గ టీడీపీ పార్టీ సీనియర్ నేత నిమ్మకాయల రాజనారాయణ వైసీపీ అధినేత సమక్షంలో వైసీపీ తీర్ధం …
Read More »పల్నాడులో ఎవరికన్నా కష్టమోస్తే కళ్ళు మూసి తెరిచేలోపు మీముందుంటా ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పంతొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది . పాదయాత్రలో భాగంగా జగన్ నరసారావు పేట లో పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా నరసారావు పేటలో భారీ బహిరంగ సభను నిర్వహించారు .ఈ సభలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు …
Read More »చంద్రబాబుకు షాక్ ఇవ్వనున్న టీడీపీ ఎమ్మెల్యే ..!
ఏపీలో ఒకపక్క అధికార టీడీపీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నా నేపథ్యంలో మరోవైపు పార్టీలోనే నేతల మధ్య అంతకంటే ముందు ఎమ్మెల్యేలలో పార్టీ అధిష్టానం ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.అందులో భాగంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన అనంతపురం జిల్లా టీడీపీలో అప్పుడే వర్గ పోరు మొదలైంది.అందులో భాగంగా స్థానిక టీడీపీ పార్టీ క్యాడర్ అంతా స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూటమి …
Read More ».రండి నేను ప్రాణాలర్పిస్తా ..చంద్రబాబు & బ్యాచ్ కు పోసాని సవాలు ..!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ,నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలకు ,నేతలకు ,మంత్రులకు ప్రముఖ దర్శక నిర్మాత రచయిత పోసాని కృష్ణమురళి సంచలనాత్మక సవాలు విసిరారు.రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రత్యేక హోదాపై ప్రజలతో సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ధర్నాలు రాస్తోరోకులు చేస్తున్న సంగతి విదితమే.పోసాని కృష్ణమురళి ఒక ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక …
Read More »