ఏపీలో ఇటివల పర్యటించిన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవాలయ పరిధిలో అలిపిరి వద్ద అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు దాడికి తెగబడిన సంగతి తెల్సిందే.సాక్షాత్తు జాతీయ పార్టీ అధ్యక్షుడు ,అది కేంద్ర అధికార పార్టీ నేతపై దాడికి తెగబడటంతో ఈ సంఘటనను కేంద్ర్ర సర్కారుతో పాటుగా కేంద్ర హోం శాఖ కార్యాలయం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. …
Read More »టీడీపీ పార్టీకి 30ఏళ్ళ సీనియర్ నేత గుడ్ బై ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.దాదాపు ముప్పై ఏళ్లకు పైగా టీడీపీ పార్టీకి సేవలు అందించి ..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు.తెలంగాణ ఏర్పడిన దగ్గర నుండి నేటివరకు గవర్నర్ గిరి వస్తుందని ..చంద్రబాబు తనకు …
Read More »ఏపీలో లేటెస్ట్ సర్వే – టీడీపీ సర్కారుపై 60శాతం మంది వ్యతిరేకత..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్వేలను ఎంతగా నమ్ముతారో అందరికి తెల్సిందే .తాజాగా అందరూ నమ్మే ఆ సర్వేలో ‘టీడీపీ షాకింగ్ న్యూస్’అంటూ తెలుగు గేట్ వే లో వాసిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన ప్రత్యేక కథనం మీకోసం ..ఉన్నది ఉన్నట్లుగా “ఆయన సర్వేలను అందరూ నమ్ముతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఏమి చెపితే ఇంచుమించు అదే జరుగుతోంది. అంత నమ్మకం ఆయన సర్వేలంటే తెలుగు …
Read More »తిరుమల అక్రమాలపై సీబీఐ విచారణ ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల మధ్య గత కొంత కాలంగా వివాదం నెలకొన్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా తాజాగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు టీటీడీ ప్రధాన అర్చకుల వయోపరిమితిని తగ్గించారు. దీంతో రమణ దీక్షితులు అర్చకులుగా ఇటివల విరమించారు.అయితే ఆయన మాట్లాడుతూ టీటీడీ వంటశాల గురించి తానూ చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నాను .తను చేసిన …
Read More »జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే బుజ్జి సవాలు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ,ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సవాలును విసిరారు .ఏలూరులో నిర్వహించిన టీడీపీ పార్టీ మినీ మహానాడు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ..పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడానికే పాదయాత్ర …
Read More »ఎంపీ సీఎం రమేష్ ను కాల్చి పారేసే రోజులు వస్తాయి .మంత్రి ఆదినారాయణ ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ,టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు ,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు . గత కొంతకాలంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి ,ఎంపీ రమేష్ …
Read More »నిన్న హైదరాబాద్ ..నేడు ఎండలు ..చంద్రబాబుకే సాధ్యం ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ నగరాన్ని గూగల్ లో పెట్టింది తనే పలుమార్లు పలు సమావేశాల్లో అయినకాడికి కానికాడికి డబ్బా కొడుతూ ఇటు నెటిజన్లు ,ప్రతిపక్షాల నుండి విమర్శల వర్షానికి గురయ్యారు . తాజాగా ఆయన రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఎండలను గురించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఆయన అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రంలో …
Read More »2019లో టీడీపీ అడ్రస్ గల్లంత్ -పవన్ కళ్యాణ్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు .నిన్న ఆదివారం పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలో భాగంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో కల్సి కుట్రలు చేస్తున్నాయి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు . నేను లేకపోతే గత …
Read More »వైసీపీలోకి మాజీ మంత్రి ..!
ఆయన ఒక్క జిల్లా రాజకీయాలనే కాదు ఏకంగా రెండు నుండి మూడు జిల్లాల రాజకీయాలను ప్రభావితం చేయగల సీనియర్ నేత .అట్లాంటిది ఉమ్మడి ఏపీలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకున్నారు .అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత పార్టీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ఆయన ఓడిపోయారు .అయితే ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరారు …
Read More »రామనారాయణ రెడ్డికి షాకింగ్ నిజాలు చెప్పిన వివేకానంద రెడ్డి ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,నెల్లూరు బ్రదర్స్ గా పేరుగాంచిన ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే . అయితే ఆనం వివేకానంద రెడ్డి చనిపోయే ముందు తన సోదరుడు ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ …
Read More »