తనని నమ్మినవారిని ఎలా మోసం చేయాలో ..ఎలా తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకోవాలో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ . అయితే తాజాగా వారు చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు .గత నాలుగు ఏండ్లుగా …
Read More »ఆయన వచ్చారు..ఆడవారికి రక్షణ లేకుండా పోయింది ..!
సినిమాల ప్రభావమో ..లేదా ప్రభుత్వ విఫలమో లేదా ..తమ వెనక అధికార పార్టీకి చెందిన నేతల అండ ఉందనో ..కారణం ఏదైనా కానీ ఏపీలో గత నాలుగు ఏండ్లుగా ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి .గంటకో లైంగిక దాడి ..రోజుకో అత్యాచారం ఇలా పలు దారుణాలు మహిళలపై జరుగుతున్నాయి .సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లాలో …
Read More »వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అరెస్టు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు,ఆ పార్టీ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు .నిన్న మంగళవారం ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ధర్మపోరాట సభను నిర్వహించిన సంగతి తెల్సిందే . అయితే ఈ సభ సందర్భంగా ముఖ్యమంత్రి నారా …
Read More »టీటీడీ ఆభరణాలన్నీ బాబు ఇంట్లో ఉన్నాయి.లేవని నిరూపిస్తే 13గంటల్లో ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవాలయానికి సంబంధించిన నగలు ,ఆభరణాలు ,ఆస్తులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయి . వాటిని చంద్రబాబు అధికారక నివాసమైన ఏపీలోని అమరావతి ,తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో …
Read More »ఏసీబీ ముందు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన సామాన్య కార్యకర్త దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు ఏ ఒక్కర్ని విడిచిపెట్టకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ సర్కారు పలు అక్రమ కేసులను బనాయిస్తున్న సంగతి తెల్సిందే . అందులో క్రమంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బినామీ ఆస్తుల కేసుల వ్యవహారంలో ఈ రోజు మంగళవారం ఏసీబీ ముందు హాజరయ్యారు . అయితే గతంలో ఏసీబీకి పట్టుబడిన గుంటూరు …
Read More »అగ్రీ గోల్డ్ స్కాంలో మరో కీలక మలుపు..!
ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన అగ్రీ గోల్డ్ స్కాం మరో కీలక మలుపు తిరిగింది .అందులో భాగంగా డిపాజిట్ల దారులకు అధిక వడ్డీ ఆశచూపించి కొన్ని వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించి చివరిలో చేతులెత్తేసిన సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది . అయితే ఇంతటి భారీ కుంభ కోణం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి నేటి వరకు పోలీసులకు దొరకుండా తప్పించుకొని తిరుగుతున్నా వైస్ …
Read More »గాలి జనార్ధన్ రెడ్డిని చంద్రబాబు కలిశారా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డితో భేటీ అయ్యారా ..వీరిద్దరి మధ్య సంబంధాలున్నాయా ..అంటే అవును అనే అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత కే పార్ధ సారథి . ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిని సింగపూర్ లో కలిశారా అని ఆయన …
Read More »టీడీపీ కంచుకోట బద్దలు -వైసీపీలోకి భారీ చేరికలు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఇప్పటివరకు రెండు వేల కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు . అయితే మరోవైపు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు .తాజాగా టీడీపీ కంచుకోటగా ఉన్న …
Read More »జనసేన పార్టీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఒకరు చేరనున్నారు వార్తలు వస్తున్నాయి .రాష్ట్రంలోని ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి రంగం సిద్ధంచేసుకుంటున్నారు అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి . అయితే పోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులు …
Read More »రమణ దీక్షితులు షాకింగ్ డెసిషన్ .ఆందోళనలో చంద్రబాబు ..!
ఏపీలోని టీటీడీ ప్రధాన అర్చకుడు అయిన రమణ దీక్షితులు ఇటివల టీటీడీ పాలకమండలి తీసుకున్న సంచలన నిర్ణయంతో ప్రధాన అర్చక బాధ్యతల నుండి విరమించిన సంగతి తెల్సిందే .అయితే అంతకుముందు రమణ దీక్షితులు టీటీడీలో పలు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి .పింక్ డైమండ్ విషయంలో కూడా ఆలయ ఈవో చాలా విషయాలు దాచి పెడుతున్నారు . ఇవన్నీ తెలిసి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు …
Read More »