ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు కుదురుతుందనే అంచనాలను నిజం చేస్తూ…అందుకు తగిన నిర్ణయం చోటుచేసుకున్నట్లు రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖుష్ అయ్యేలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ మహిళా వ్యవహారాల ఇంచార్జీగా తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే సీతక్కను నియమించడం ఇందుకు …
Read More »వైసీపీలోకి 35ఏళ్ళ అనుభవమున్న టీడీపీ ఎమ్మెల్సీ ..!
ఏపీ రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ..ఎందుకు ఉంటారో ..ఎవరు పార్టీ మారతారో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగిన కానీ ఆ తర్వాత సీను రివర్స్ అయ్యి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది …
Read More »వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ సర్కారు కుట్ర ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ” కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా” -మంత్రి లోకేష్..! ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు కావాలనే తనపై అక్రమ కేసులను పెడుతుంది .. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు …
Read More »జగన్ ” కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా” -మంత్రి లోకేష్..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు .ట్విట్టర్ సాక్షిగా నారా లోకేష్ నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్లు వేశారు . జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ మంత్రి ..! ఆయన ట్విట్టర్ వేదికగా వైసీపీ …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ మంత్రి ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.నిన్న మొన్నటి వరకు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా వీరిజాబితాలోకి అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు పదేళ్ళ పాటు మంత్రిగా పని చేసి ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు అత్యంత నమ్మకమైన వాడిగా పేరుగాంచిన మాజీ మంత్రి …
Read More »ప్రత్యేక్ష రాజకీయాల్లో ఎంట్రీపై మోహన్ బాబు క్లారిటీ ..!
ఆయన మోస్ట్ సీనియర్ నటుడు ..ఐదు వందలకుపైగా సినిమాల్లో నటించిన అగ్ర హీరో ..నిర్మాత ..రెండు చిత్ర నిర్మాణ సంస్థలకు మార్గదర్శి .బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించే సత్తా ఉన్న నటుడు మంచు మోహన్ బాబు .అయితే మోహన్ బాబు గతంలో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెల్సిందే.ఆ తర్వాత ఆయన ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తూ ..తన తనయుళ్ళ కెరీర్ ను …
Read More »దళితులపై నోరు పారేసుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .అయితే ఈసారి ఆయన ఉన్నదీ ఉన్నట్లు మాట్లాడి కాదు ఏకంగా దళితులను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దళితులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు . ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా ఇటీవల జరిగిన టీడీపీ పార్టీ మహానాడు లో ఎస్సీ ,ఎస్టీ …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతున్నా సంగతి మనం గమనిస్తునే ఉన్నాం..తాజగా ఇతర పార్టీకి చెందిన నేతలు వైసీపీ పార్టీలో చేరడానికి మక్కువ చూపిస్తున్నారు.. వారిద్దరి కలయికతో.. చంద్రబాబుకు ఇక చుక్కలే..! ఈ నేపథ్యంలో ఆనంతపురం జిల్లాకు చెందిన నాయి బ్రాహ్మణ సంఘ నేత గురు శేఖర్ బాబు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పాదయాత్ర చేస్తున్న ప్రధాన …
Read More »పవన్ గురించి సందీప్ రెడ్డి షాకింగ్ ట్వీట్ ..!
ఒక్క మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ..విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ ఎంత విజయవంతమైందో మనకు తెల్సిందే .సందీప్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ ట్వీట్ చేశారు . ఇటివల ప్రత్యేక్ష రాజకీయాల్లోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అర్జున్ రెడ్డి తన అధికారక ట్విట్టర్ ఖాతాలో …
Read More »ఏపీలో మరో సారి కలవరం -ఫోన్లో నేను చంద్రబాబును మాట్లాడుతున్నా అంటూ బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫోన్ మాట్లాడుతూ వార్తలోకి ఎక్కారు అంటూ బాబు ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది .ఈ వార్త కథనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటివల కురిసిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కర్నూలు జిల్లాకు చెందిన ఏఈ ఇంటికి ఫోన్ చేశారు. పవన్ గురించి సందీప్ రెడ్డి …
Read More »