ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రముఖ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల విరుచుకుపడిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మ. ఇంట్లో ఉన్న మహిళలకే న్యాయం చేయలేనివాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు అంట అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు,జనసేన పార్టీకి …
Read More »ఇన్నాళ్లకు దారికొచ్చిన వైసీపీ…!
కత్తులు తిప్పుతూ వచ్చే శత్రువు కంటే…. ముసుగేసుకుని వచ్చే ప్రత్యర్థే ప్రమాదకరం. ఈ విషయాన్ని వైసీపీ కాస్త ఆలస్యంగానైనా గుర్తించినట్టుగానే ఉంది. అప్పుడప్పుడు మెరుపుతీగలా వచ్చి….. టీడీపీపై రెండు విమర్శలు, వైసీపీపై నాలుగు విమర్శలు చేస్తూ పెద్దమనిషి అనిపించుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ కాస్త సంయమనమే పాటిస్తూ వచ్చింది. పవన్ కల్యాణ్ కూడా అటో రాయి ఇటో రాయి వేస్తూ తన …
Read More »తెలంగాణ ఖాతాలో మరో విజయం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్,ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కంటే అత్యంత పరిణితితో వ్యవహారిస్తున్నారు.రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం తెలంగాణాభివృద్ధికి అడ్డుపడుతున్న కానీ సీఎం కేసీఆర్ చాలా హుందాగా..పరిణితితో ఆలోచిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అడుగులుపెట్టిస్తున్నారు. ఇక ఏపీలో ఏమి జరుగుతుందో అని సాక్షత్తు దేశ ప్రదాని మోడీ పార్లమెంటులో వ్యాఖ్యానించిన రెండు రోజులకే పబ్లిక్ …
Read More »పవన్ అభిమానులే జై జగన్ అంటూ నినాదాలు..ఎందుకంటే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే షాకిచ్చారు జనసేన కార్యకర్తలు,ఆయన అభిమానులు.. నిన్న ఆదివారం రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా జరిగిన పార్టీ కార్యక్రమం సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ అధినేత తన ఎమ్మెల్యేలను సభకు పోనీవ్వకుండా చేయడం తప్పు. అక్కడకేళ్ళి ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వారే ఇలా రోడ్లపై తిరగడం ఏమి బాగోలేదని విమర్శల వర్శం …
Read More »చిరు బాటలో పవన్ కళ్యాణ్..!
మెగాస్టార్ చిరంజీవి బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచారా.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు పవన్ కళ్యాణ్ కూడా తప్పటడుగులు వేశారా.. అంటే అవును అనే అంటున్నారు పవన్ కళ్యాణ్ .. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి సినీమాలకు గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం అనే పార్టీ స్థాపించి స్థానిక ఎన్నికల్లో దిగి ఎమ్మెల్యేలను గెలిపించుకోని మరి ఆ తర్వాత కాంగ్రెస్ లో …
Read More »ఏపీ ప్రజల పరువు తీసిన సీఎం చంద్రబాబు..!
ఏపీ అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంద్రుల పరువు తీశారని జనసేన అధినేత,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన ట్విటర్ లో తన కామెంట్లు చేశారు.’ ఈ రోజు కొత్తగా తెలుసుకున్నట్లుగా.. మోసపోయినట్లుగా మీరు( చంద్రబాబు) మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మీ సుదీర్ఘమైన అనుభవం, పాలన దక్షత రాష్ట్రాన్ని కాపాడలేకపోతున్నాయి.గత నాలుగు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా మీద మీరూ.. మీ పార్టీ ఎన్ని రకాలుగా …
Read More »టీడీపీ అంటే దొంగల పార్టీ..
తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేతల ఎదురుదాడి తారాస్థాయికి చేరుతోంది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి ఓడిపోయిన నేపథ్యంలో ఇది మరింతగా ముదిరింది. మాజీ కేంద్రమంత్రి, పార్టీ అగ్రనేత పురంధీశ్వరి, బీజేపీ అధికార ప్రతినిధి సుదీశ్ రాంబోట్ల హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు పెట్టిన అవిశ్వాస తీర్మానం లేస్తే మనిషిని కాను అనే చిన్నప్పటి కథలాగా ఉందని పురందీశ్వరి ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వాన్ని కులదోస్తాం …
Read More »తెలంగాణ టీడీపీ..ఆటలో అరటిపండు
తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయి… ఉనికి కోసం పోరాటం చేస్తూ…పచ్చమీడియాకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ కొత్త కామెడీలు చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ పార్టీ ఆటలో అరటిపండు అనే రీతిలో చిత్రవిచిత్రాలకు పూనుకుంటోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టిన సందర్భంగా టీటీడీపీ చేస్తున్న అసందర్భ హల్చల్ గురించి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం తొలిసారిగా అవిశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న …
Read More »ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కోసం ఏకంగా 45కోట్లు..!
ఏపీలోని అనంతపురం టీడీపీ లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా రేపు శుక్రవారం లోక్ సభలో జరగనున్న అవిశ్వాస తీర్మానం మీద చర్చకు కూడా హాజరు కాను అని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు ఉండి ఈ వివాదానికి జీవోతో ముగింపు పలికారు.దీంతో మొంకుపట్టుకోని కూర్చున్న ఎంపీ జేసీ దివాకర్రెడ్డి …
Read More »టీడీపీలో అవిశ్వాస తీర్మానం రచ్చ..
ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ రేపు శుక్రవారం లోక్ సభలో కేంద్రప్రభుత్వం మీద టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ.అయితే నిన్న బుధవారం లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే టీడీపీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో రేపు జరగనున్న అవిశ్వాస తీర్మానం మీద చర్చకు మాట్లాడాల్సిందిగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »