Home / Tag Archives: chandhrababu (page 42)

Tag Archives: chandhrababu

ఢిల్లీ సాక్షిగా ప‌రువు తీసుకున్న బాబు

సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళుతున్నారంటే అందుకు సంబంధించిన ఎజెండా ముందుగానే ప్రకటిస్తారు. ఈ విధానాన్ని అంద‌రూ పాటిస్తారు. ఇక ప్ర‌చారాన్ని ఓ రేంజ్‌లో ఇష్ట‌ప‌డే ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఎవరెవరిని కలుస్తారు? ఎందుకోసం ఢిల్లీ వెళుతున్నారు? వంటి వివరాలను ముందుగా వెల్లడించేవారు. విచిత్రమేమంటే ఈసారి వాటన్నింటికీ భిన్నంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి ఆయన ఢిల్లీ …

Read More »

బాబు ప‌రువు తీసేసిన లోకేష్‌..!

“వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డికి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.“ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన దాడిపై …

Read More »

కాంగ్రెస్ లో టీడీపీ వీలినం..!

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ,కాంగ్రెస్ పార్టీ కల్సి బరిలోకి దిగాలని సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే. అయితే వీరిద్దరి పొత్తు గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలైన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం ..ముఖ్యమంత్రి పీఠం కోసం టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతకైన దిగజారతాడు. అఖరికీ ఏమి …

Read More »

ఏపీ అధికార టీడీపీ పార్టీలోకి మాజీ మంత్రి ..

ఏపీ అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళి టీడీపీ తీర్ద్ఘం పుచ్చుకొవడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఈ నెల ముప్పై ఒకటో తారిఖున టీడీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గానికి చెందిన స్థానిక టీడీపీ నేతలతో ,కార్యకర్తలతో వరస సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు కొండ్రు మురళి. అందులో భాగంగా …

Read More »

వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..!

ఆయన దాదాపు పదేళ్ళుకుపైగా టీడీపీలో ఉన్న నేత.. అంతేనా రెండు సార్లు కౌన్సిలర్ గా .నాలుగేళ్ళుగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిలో ఉన్నారు.. అప్పుడు అధికారం లేనపుడు పార్టీకోసమే పని చేశారు. ఇప్పుడు అధికారమున్న కానీ ఏనాడు కూడా పార్టీకోసమే పని చేశాడు తప్పా తన స్వార్ధం కోసం పని చేయలేదు. అలాంటి నేత ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారు. ఇంతకు ఎవరు అని ఆలోచిస్తున్నారా.. …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీ చేరికలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది గత కొన్నాళ్ళుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే..తాజాగా ఆయన విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.. అందులో భాగంగా ఎస్ రాయవరం మండలంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు,కార్యకర్తలు,టీడీపీ ,బీజేపీ పార్టీకి చెందిన పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. వైసీపీలో చేరినవారిలో పీసీసీ …

Read More »

బాబు సమక్షంలో టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!

ఏపీ అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకొవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక నేత అయిన మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ పార్టీలో చేరతారు అని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. అందుకే ఆయన …

Read More »

“సెప్టెంబర్ 2″న వైసీపీలోకి ఆనం.!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతల దగ్గర నుండి మాజీ మంత్రుల వరకు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెల్సిందే.వీరి జాబితాలోకి మాజీ సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేరారు.ఆనం రామనారాయణ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీలో చేరతారు అని వార్తలు వచ్చిన సంగతి కూడా తెల్సిందే. అయితే ఇదే విషయం …

Read More »

ఇచ్చాపురం భారీ బహిరంగ సభలో వైసీపీ తీర్థం పుచ్చుకొనున్న టీడీపీ ఎమ్మెల్యే..!

కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే పరామవధిగా ..ఇటు పార్టీ నిన్న మొన్న వచ్చిన నేతల దగ్గర నుండి సీనియర్ నేతల వరకు .. ఓట్ల కోసం ప్రజలకు అబద్ధపు హామీలను కురిపిస్తూ సుమారు ఆరు వందల హామీలతో ఎన్నికల బరిలోకి దిగారు చంద్రబాబు. అయితే అధికారంలోకి …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబును దుమ్ముదులిపిన బుగ్గన

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ,ఏపీసీ ఛైర్మన్ అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సాక్షిగా టీడీపీ సర్కారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని దుమ్ము దులిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలు సంధించారు . ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటో కొమ్మినెని ఇన్ఫో నుండి మీకోసం .. 1 రాజధాని బాండ్ల విషయంలో వడ్డీరేటు 10.5 శాతం కాదు, 10.32 శాతమేనంటూ సీఆర్‌డీఏ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat