2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పలు కేటాయింపులు చేశారు.ఆ వివరాలు మీ కోసం.. ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.32కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు, ఎన్ఐటీకి రూ.54కోట్లు, ఐఐటీకి రూ.50కోట్లు, ట్రిపుల్ ఐటీకి రూ.30 కోట్లు, ఐఐఎంకు …
Read More »ఆడోళ్ళని ఆడుకుంటానంటున్నచంద్రబాబు.. గృహ హింస, ఈవ్టీజింగ్ లతో నయా స్కీం..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ నోరు ఎన్నిసార్లు జారిందో తనకే లెక్కలేదు.. మైక్ పట్టుకున్నప్పుడల్లా నోరు జారడం సోషల్ మీడియాకి అడ్డంగా బుక్ అవ్వడం లోకేష్ పొలిటికల్ లైఫ్లో భాగమైపోయాయి. సైకిల్ గుర్తుకు ఓటేస్తే తడిగుడ్డతో గొంతుకోసుకున్నట్టే అన్నా.. రాష్ట్రంలో కులపిచ్చి ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే అని చెప్పినా.. జయంతి రోజున వర్ధంతి అని నాలుక కరిచినా.. ఇంత చిన్న వయసులో …
Read More »