ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విశాఖలో జరిగిన సమావేశంలో సీఎం జగన్పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పాలన పిచ్చోడి చేయితో రాయి అని బాబు తీవ్ర వాఖ్యలు చేశాడు. అంతే కాదు జగన్కు నా రాజకీయ జీవితమంత వయసు, అనుభవం లేదు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను చూసి భయపడేవారు..కాని జగన్ మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టాడు. తమ పార్టీ …
Read More »దసరా రోజున పార్టనర్లకు పవర్ఫుల్ పంచ్.. వైసీపీలోకి ఇద్దరు సీనియర్ నేతలు…!
దసరా రోజు అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఇటు జనసేన అధినేత పవన్కల్యాణ్కు పవర్ఫుల్ పంచ్ తగలనుంది. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఇవాళ వైసీపీలో చేరుతున్నారు. వారిలో ఒకరు టీడీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ కాగా, మరొకరు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. వీరిలో జూపూడి ప్రభాకర్ దసరా రోజున సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. జూపూడి …
Read More »చంద్రబాబు అందుకే ఇల్లు ఖాళీ చేయనని మొండికేస్తున్నాడా..?
ఏపీ రాజధాని అమరావతిలో కృష్ణానది కరకట్టపై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే ఈ అక్రమనివాసంలోని ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆయన నివాసం కూల్చివేతకు సీఆర్డీఏ అధికారులు మరోసారినోటీసులు ఇచ్చారు. కాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కృష్ణానది వరద ముంపుకు ముందే చంద్రబాబు ఇంటితో సహా …
Read More »చంద్రబాబు, లోకేష్ల ఇజ్జత్ తీసిన ఎన్టీఆర్ సతీమణి..!
చంద్రబాబు, లోకేష్లపై దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. పీపీఏలు, రాజధాని తరలింపు, పోలవరం రివర్స్టెండరింగ్లపై చంద్రబాబు, లోకేష్తో సహా టీడీపీ నేతలు వైసీపీ సర్కార్పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు స్పందించిన వైసీపీ నేత లక్ష్మీ పార్వతి చంద్రబాబు, లోకేష్లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పీపీఏలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో చంద్రబాబు …
Read More »బ్రేకింగ్…చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు..టీడీపీలో టెన్షన్ టెన్షన్…!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు వరుసగా ఆరోసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ..ఆయన ఎన్నిక రద్దు చేయాలంటూ వైసీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్గా పనిచేసిన అన్నాస్వామి సుబ్రహమ్మణ్యం విద్యాసాగర్ హైకోర్ట్లో పిటీషన్ దాఖలు చేసారు. ఈ మేరకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ చంద్రబాబుతో …
Read More »గ్రామవాలంటీర్ల వ్యవస్థపై అక్కసు వెళ్లగక్కుతున్న చంద్రబాబు…!
ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ పోస్టులను భర్తీ చేసింది. ఈ మేరకు పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ప్రకటించింది.ఈ నెల 30న సచివాలయ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అందరికి కాల్ లెటర్స్ ఇవ్వనున్నారు. కాగా అధికారికంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ అయిన కరప గ్రామంలో సచివాలయ భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. గాంధీ జయంతి నుంచి …
Read More »చంద్రబాబును ఆ భయం వణికిస్తుందా..అందుకేనా ఓలెక్ట్రా బస్సులపై పచ్చ మీడియా పిచ్చి ఆరోపణలు…!
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చంద్రబాబు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు..రాజధాని డ్రామా, పల్నాటి డ్రామా, కోడెల ఆత్మహత్య డ్రామా, గ్రామవాలంటీర్ల పరీక్షా పేపర్ లీక్ డ్రామా..ఇలా వరుసగా ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఎన్ని డ్రామాలు ఫెయిలైనా ఎల్లోమీడియాతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లడం మాత్రం చంద్రబాబు ఆపడం లేదు. తాజాగా రివర్సె టెండరింగ్తో ప్రభుత్వానికి 743 కోట్ల …
Read More »సంచలనం..చంద్రబాబు, లోకేష్ల అవినీతి బాగోతాలపై విచారణకు రంగం సిద్ధం…!
గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడిన నారావారి ఫ్యామిలీ పాపం పడిందా…త్వరలోనే తండ్రీ కొడుకుల అవినీతి బట్టబయలు అవుతుందా.. చంద్రబాబు, లోకేష్ల అవినీతి నిగ్గు తేల్చేందుకు ఏపీ లోకాయుక్త రంగంలోకి దిగుతుందా..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. గత ఐదేళ్ల పాలనాకాలంలో చంద్రబాబు, లోకేష్లు రాజధాని పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి వేల కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో …
Read More »ఆ విషయంలో సుజనా చౌదరి మాటలు వింటే…చంద్రబాబు సిగ్గుతో తలదించుకుంటాడు..!
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అక్రమకట్టడాలపై సీరియస్గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కృష్ణానదీ కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం సమాయాత్తం అయింది. ఈ మేరకు కరకట్టపై ఉన్న చంద్రబాబు అక్రమ నివాసంతో సహా ఇంకా అనేక భవనాల కూల్చివేతకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు ఇంట్లో అక్రమంగా కట్టిన ప్రజావేదికను అధికారులు …
Read More »చంద్రబాబు అక్రమం నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం…!
ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై నిర్మించిన చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై సీరియస్గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేయించింది. ఇటీవల కృష్ణా నదికి వచ్చిన వరదల నేపథ్యంలో కరకట్ట మీద ఉన్న అనేక భవనాలతో పాటు చంద్రబాబు అక్రమ నివాసం కూడా మునిగిపోయింది. దీంతో వరద ముంపు భయంతో …
Read More »