నవంబర్ 8, 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఆరు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు …
Read More »చంద్రబాబు మళ్లీ వేసేశాడు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ వేసేశాడు. ఏపీలో ఇప్పటికే హైకోర్టు, రాజ్భవన్ను కట్టేశారట. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో లేని హైకోర్టు, రాజ్భవన్ను కడితే మంచిదేకదా..? అనుకుంటున్నారా..? అవును కడితే మంచిదే.. కానీ కట్టకుండానే కట్టినట్లు చెబుతూ.. యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే..!! ఇక అసలు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు, రాజ్భవన్ నిర్మాణం కోసమని కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల నిధులు …
Read More »