ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది.ఇందులో భాగంగా కస్టమర్ రూ.797తో రీచార్జ్ చేసుకుంటే 395రోజుల వ్యాలిడిటీని వినియోగదారులకు అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ ప్లాన్ లో భాగంగా రోజుకు 2GB హైస్పీడ్ డేటా, 100SMSలు 60 రోజుల పాటు లభిస్తాయి. ఆ తర్వాత ఇచ్చే డేటా ఫెయిర్ యూస్ పాలసీ (FUP) ఆధారంగా ఉంటుందని వెల్లడించింది. …
Read More »ఫోన్ నీళ్ళల్లో పడితే ఏమి చేయాలో ..ఏమి చేయకూడదో తెలుసా ..!
ఆధునిక సాంకేతక యుగంలో టీవీ లేని ఇల్లు ఉందేమో కానీ స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో ..అంతగా స్మార్ట్ ఫోన్ నేటి మానవ దైనందిన జీవితంలో భాగమై పోయింది .అయితే స్మార్ట్ ఫోన్ ఉంటె సరిపోదు.దాన్ని తగిన జాగ్రత్తలతో వాడుకోవాలి .లేకపోతె అది కింద పది స్క్రీన్ పాడవుతుంది .లేదా నీటిలో పడి దేనికి పనికి రాకుండా పోతుంది.అయితే స్క్రీన్ పగిలితే మరల కొత్త స్క్రీన్ …
Read More »ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త ..30జీబీ డేటా ఫ్రీ..!
మీరు ఎయిర్టెల్ నంబర్ ను వాడుతున్నారా ..మీకు స్మార్ట్ ఫోన్ ఉందా ..అయితే ఎయిర్టెల్ శుభవార్తను ప్రకటించింది.ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ సంస్థ 4జీ వోల్టే సర్వీసులను అధికారకంగా ప్రారంభించే పనిలో ఉంది.అంతకంటే ముందు సాంకేతక సన్నద్ధత,లోపాల గుర్తించడానికి ఫోర్ జీ వోల్టే బీటా సేవలను దేశ వ్యాప్తంగా కొన్ని సర్కిళ్ళను ఆరంభించింది. అందులో భాగంగా ఉచితంగా మేమందించే డేటాను వాడుకోండి.మా సేవలు ఎలా ఉన్నాయో పరిశీలించి అభిప్రాయాలను …
Read More »