Home / Tag Archives: carona virus (page 33)

Tag Archives: carona virus

ఆనందయ్య మందుపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం విల‌య తాండ‌వం చేస్తున్న నేప‌థ్యంలో ఈ మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు ఏదైన అద్భుతం జ‌రిగితే బాగుండు అని ప్ర‌జ‌లంద‌రు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆనంద‌య్య అనే పేరు అంద‌రిలో ఓ ఆశ‌ను క‌లిగించిది. ఆనంద‌య్య వేస్తున్న మందు వ‌ల‌న చాలా మంది కోలుకుంటున్నార‌ని అంద‌రు కృష్ణ‌ప‌ట్నంకు క్యూలు క‌ట్టారు. అయితే దీనిపై ర‌కర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కొంద‌రు ఇది నాటు మందు …

Read More »

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ దవఖానాలపై కొరడా

క‌రోనా సంక్షోభంలో డ‌బ్బే ప‌ర‌మావ‌ది కాకుండా మానవతాదృక్పథంతో వ్య‌వ‌హరించి రోగుల‌కు చికిత్స అందించాల్సిందిగా ప్ర‌భుత్వం ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు ప‌లుమార్లు విజ్ఞ‌ప్తి చేసింది. అయినా పెడ‌చెవిన పెట్టి కొవిడ్ చికిత్స‌కు ఇష్టానుసారం అధిక ఫీజులు వ‌సూళ్లు చేస్తున్న ప‌లు ప్రైవేటు ఆస్ప‌త్రులపై ప్ర‌భుత్వం తాజాగా కొర‌డా ఝుళిపించింది. ప్ర‌జ‌ల నుంచి అందిన ఫిర్యాదుల మేర‌కు 64 ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు వైద్యారోగ్య‌శాఖ‌ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన ఆస్ప‌త్రుల …

Read More »

జీహెచ్ఎంసీలో తొలిరోజు 21, 666 మందికి టీకా

 గ్రేటర్‌ హైదరాబాద్‌లో శుక్రవారం మొదటిరోజు స్పెషల్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విజయవంతమైంది. హైరిస్క్‌ ఉన్న నిత్య సేవలకులకు 30 సర్కిళ్ల పరిధిలోని 31 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేశారు. ముందస్తుగా 30 వేల మందికి టోకెన్లు అందించగా.. 21,666 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వీరిలో 44 ఏండ్లలోపు వయస్సువారు 15,963 మంది, 45 ఏండ్లు పైబడివారు 5,703 మంది ఉన్నారు. మొదటి …

Read More »

రాజ‌య్య కుటుంబానికి మంత్రి కేటీఆర్ పరామర్శ

తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇటీవల మృతి చెందిన ఎంఈవో మంకు రాజ‌య్య మ‌ర‌ణ వార్త విని దిగ్భ్రాంతికి గురైన‌ట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్ర‌వారం రాజ‌న్న సిరిసిల్ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మంత్రి రాజ‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ‌న్న చివరి శ్వాస వరకు విద్య కోసం పని చేశార‌ని కొనియాడారు. ఇటీవలే ఎడ్యుకేషన్ సబ్ కమిటీ స‌మావేశం రోజు …

Read More »

తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా కేసులు.

 తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,527 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 3,982 మంది కోలుకున్నారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,71,044కు పెరిగాయి. వీరిలో 5,30,025 మంది కోలుకున్నారు. ఇంకా 37,793 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 3226 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 97,236 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో …

Read More »

ఫంగస్ కు భయపడకండి ..నేనున్నా అంటున్న కిషన్ రెడ్డి

“ఫంగస్ మందు Ampoterisan ఈనెలాఖరుకి 3 లక్షలు, వచ్చేనెల మరో 3 లక్షలు వస్తాయి. మన దేశానికి చెందిన 11 కంపెనీలు ఈ ampoterisan ఉత్పత్తి చేస్తున్నాయి. త్వరలో ప్రయివేట్ ఆసుపత్రులకు కూడా ఫంగస్ మందు అందుతుంది.వాక్సిన్ జనవరి నాటికి అందరికి అందుతుంది,అప్పటి వరకు అందరూ జాగ్రతగా ఉండాలి.నిత్యావసరాల ధరలు పెరగకుండా,బ్లాక్ చేయకుండా ఉక్కుపాదం మోపాలి.జూ.డాల కోరికలు న్యాయమైనవే. జూడాలు,ప్రభుత్వం పట్టింపులకు పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి.కరోన తగ్గినా దీర్ఘకాలిక …

Read More »

డాక్టర్లపై దాడి – కేసు నమోదు -అరెస్టు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ‘విరించి’ ఆసుపత్రిలో తమ బందువు కు సరైన చికిత్స అందించక పోవడం మూలంగా వ్యక్తి మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మే కారణమని మృతుని బంధువులు, స్నేహితులు కొందరు ఆసుపత్రి సిబ్బంది తో వాగ్వాదం కు దిగారు . పంజాగుట్ట పోలీసులు విషయం తెలుసుకుని వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వారిని వారించెందుకు యత్నించారు.అవేశంతో వుగిపోయిన మృతుని బంధువులు ఆసుపత్రి లో …

Read More »

యువతకే ముప్పు ఎక్కువ

భారత్ ను సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో యువత ఎక్కువగా మహమ్మారి బారిన పడుతున్నారు. మే నెలలోని మొత్తం కేసుల్లోని దాదాపు 26 శాతం.. 18-30 ఏళ్ల వారిలోనే నమోదయ్యాయి. వీరి తర్వాత 31-40 ఏళ్ల వారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. 18-44 ఏళ్ల వయసువారికి వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చినా.. టీకాల కొరతతోనే చాలా రాష్ట్రాల్లో అది అమలు కావట్లేదు.

Read More »

తానేమి తక్కువ కాదంటున్న నిధి అగర్వాల్

టాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకుంటోంది. గతేడాది కరోనా సమయంలో తన వంతు సాయం చేసిన నిధి.. తాజాగా ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఒక ఆర్గనైజేషన్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కష్టకాలంలో ఎవరికి సాయం కావాలన్నా అడగాలని, తనకు చేతనైన సాయం చేస్తానని తెలిపింది. ఆర్గనైజేషన్ కోసం తనతో పాటు తన టీం కూడా పని చేస్తుందని నిధి పేర్కొంది.

Read More »

ఏపీలో కరోనా కలవరం

ఏపీ కరోనా బులెటిన్ ను ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది.ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 91,120 శాంపిల్స్ను పరీక్షించగా.. 18,285 పాజిటివ్ కేసులు వచ్చాయి. 99 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,27,390కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 10,427 మంది మృతి చెందారు. 14,24,859 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాల్టి వరకు రాష్ట్రంలో 1,88,40,321 సాంపిల్స్న టెస్ట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat