తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 147 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,93,737కు పెరిగింది.మహమ్మారితో ఒకరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 1593 మంది చనిపోయారు. తాజాగా 399 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఆరోగ్యవంతులైన వారి సంఖ్య 2,89,325కు చేరింది. ప్రస్తుతం 2,189మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా GHMC పరిధిలో 32, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు నమోదు అయ్యాయి. 8 జిల్లాల్లో పాజిటివ్ కేసులు లేవు.
Read More »తెలంగాణలో కరోనా బాధితుల రికవరీ రేటు 88.45%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు రోజురోజుకూ పెరుగుతున్నది. సోమవారం 88.15 శాతం రికవరీ రేటు ఉండగా, మంగళవారానికి 88.45 శాతానికి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 87 శాతంగా నమోదైందని వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదలచేసిన బులెటిన్లో పేర్కొన్నది. ఇప్పటివరకు మొత్తం 36.64 లక్షల వైరస్ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేయగా, 2.16 లక్షల మందికి పాజిటివ్గా తేలింది. ఇందులో 1.91 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 23,728 మంది …
Read More »తెలంగాణలో కరోనా కేసులెన్ని?
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1891 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,677కి చేరింది.. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18,547కి చేరింది. ఇప్పటివరకు గడిచిన 24 గంటల్లో 10 మంది కరోనా వల్ల మరణించారు.. మొత్తం మృతుల సంఖ్య 540కి చేరింది. మొత్తం 47,590 మంది వైరస్ నుంచి కోలుకున్నారు ..గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో 19,202 టెస్టులు చేయగా మొత్తం …
Read More »ముగ్గురికి కరోనా..80వేల మంది తరలింపు
కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ. వియత్నాంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. వియత్నాంలో తాజాగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం దనాంగ్ సెంట్రల్ టూరిజం హాట్ స్పాట్ గా ప్రకటించింది. దీంతో అక్కడ నుండి దాదాపు 80 వేల మంది పర్యాటకులను తరలించింది. కాగా రోజుకు విమానాల్లో దనాంగ్ కు దాదాపు 100 వస్తుంటారు.
Read More »81%మందికి లక్షణాల్లేవు
కరోనా లక్షణాలు లేని వారి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉన్నట్లు TS ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. TSలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. WHO, ICMR సలహాలు నిబంధనలు పాటిస్తున్నట్లు తెలిపారు. 81% మందికి కరోనా సోకినట్లు తెలియడం లేదన్నారు. కరోనా బారిన పడిన వారికి రూ.వెయ్యి కూడా ఖర్చవదని కానీ పరిస్థితి విషమించినప్పుడే ఖర్చవుతుందన్నారు.
Read More »కరోనా కేసుల్లో ఏపీ నెంబర్ 4
దేశంలో ఆదివారం దాకా నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువ కేసులు ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.. ఈ జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. నిన్నటి వరకు 96,298 కరోనా కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత స్థానంలో ఏపీ నిలిచింది. కాగా ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కర్ణాటక రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి ఏపీ నాలుగో స్థానానికి చేరింది..
Read More »