ఏపీలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి.గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 3,224కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,58,951కి చేరింది. ఇందులో 43,983యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. మొత్తం 7,08,712మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే నిన్న ఒక్కరోజులోనే ముప్పై రెండు మంది మృతి చెందారు.దీంతో మొత్తం మృతుల సంఖ్య 6256కి చేరింది.
Read More »మీరు మాస్కులు వాడుతున్నారా..?అయితే జాగ్రత్త..?
మీరు మాస్కులు వాడుతున్నారా..?. అసలుమాస్కు లేకుండా బయటకు వెళ్లడం లేదా..?. కరోనా నుండి కాపాడుకోవాలని మాస్కులను జాగ్రత్తగా వాడుతున్నారా..? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీకోసమే. ప్రస్తుతం కరోనా మహమ్మారి నుండి తమను తాము కాపాడుకోవడం కోసం రకరకాల మాస్కులను వాడుతున్నారు. అయితే చాలా మంది వస్త్రంతో తయారు చేసిన మాస్కులను ప్రస్తుతం వాడుతున్నారు. ఈ వస్త్ర మాస్కులను వాష్ చేయకుండా పదే పదే వినియోగిస్తున్నారు. అయితే దీనివలన ప్రమాదం …
Read More »బీజేపీ మంత్రి మృతి
ప్రస్తుతం దేశంలో కరోనా మమ్మారి విజృంభిస్తున్న సంగతి విదితమే. ప్రతి రోజు సుమారు డెబ్బై వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్న వార్తలను మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా బీహార్ కి చెందిన మంత్రి,బీజేపీనేత వినోద్ కుమార్ మృతి చెందారు. అయితే గత జూన్ నెలలో కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నారు. నెలన్నర తర్వాత అనారోగ్యం బారిన పడిన ఆయన దేశ రాజధాని ఢిల్లీలోని మెదంత ఆసుపత్రిలో చేరారు. …
Read More »తెలంగాణలో కొత్తగా 1,021 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,021 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసులు 2,13,084కి చేరుకుంది. అయితే కరోనా కారణంగా ఇప్పటి వరకూ 1,228 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 24,514 యాక్టివ్ కేసులుండగా.. 1,87,342 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 35.77 లక్షల కరోనా టెస్టులను నిర్వహించారు. జీహెచ్ఎంసీ 228, మేడ్చల్ 84, రంగారెడ్డి 68 …
Read More »ఏపీలో కొత్తగా నమోదైన 5,653 కరోనా కేసులు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం 5 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 5,653 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వైరస్ బారినపడిన వారిలో మరో 35 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,50,517 మంది కరోనా బారినపడగా 6,97,699 మంది కోలుకున్నారు. మరో 46,624 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు …
Read More »తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. గత 24 గంటలుగా కరోనాతో ఐదుగురు మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,12,063కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,222 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 25,713 యాక్టివ్ కేసులుండగా.. 1,85,128 మంది కరోనాను నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ తెలంగాణలో …
Read More »దేశంలో 69 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు తగ్గుతు పెరుగుతు వస్తున్నాయి. నిన్న 78 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య కొద్దిగా తగ్గింది. నేడు 70 వేల కేసులు నమోదవడంతో దేశంలో కరోనా కేసులు 69 లక్షల మార్కును దాటాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 70,496 మంది కరోనా బారినపడ్డారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 69,06,152కు …
Read More »ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో వైరస్ అలజడి రేపుతోంది. తాజాగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్కు కరోనా పాజిటివ్ రాగా.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రెండోసారి వైరస్ బారినపడ్డారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66,944 శాంపిల్స్ను పరీక్షించగా.. 5,292 మందికి పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,39,719కి పెరిగింది. తాజాగా చిత్తూరు జిల్లాలో …
Read More »తెలంగాణలో కొత్తగా 1,891కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా పాజిటీవ్ కేసుల నమోదు సంఖ్య కాస్త తగ్గినట్లు అన్పిస్తుంది. గత ఇరవై నాలుగంటల్లో మొత్తం 1,891కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.ఇందులో ఏడుగురు మృతి చెందినట్లు కూడా ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,08,535కి చేరింది..ఇప్పటివరకు 1,208 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 26,374 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. చికిత్స నుంచి …
Read More »డెక్సామీథసోన్ తీసుకున్న ట్రంప్.. ఆ డ్రగ్ ఎందుకిచ్చారు ?
డెక్సామీథసోన్ ఓ స్టెరాయిడ్ డ్రగ్. దీన్ని ట్యాబ్లెట్ లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు. అయితే కోవిడ్ చికిత్స పొందుతున్న డోనాల్డ్ ట్రంప్కు ఈ డ్రగ్ను ఇచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. డెక్సామీథసోన్ డ్రగ్ ను ఎందుకు వినియోగిస్తారో పరిశీలిద్ధాం. అస్వస్థత తీవ్రంగా ఉన్న వారికి మాత్రమే ఈ మందును వాడుతారు. అంటే ట్రంప్ ఆరోగ్యం బలహీనంగా ఉన్నట్లు అర్థం అవుతున్నది. డెక్సామీథసోన్ తీసుకోవడం వల్ల ఇమ్యూన్ వ్యవస్థ కుదుటపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను …
Read More »