Home / Tag Archives: carona negative (page 7)

Tag Archives: carona negative

దేశంలో తగ్గని కరోనా కేసులు

దేశంలో గత రెండు వారాలుగా  కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు.ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా  గతకొన్ని రోజులుగా కరోనా బాధితుల సంఖ్య అధికమవుతుండటంతో రోజువారీ కేసుల సంఖ్య  21 వేలు దాటాయి. గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 21,566 మందికి కరోనా  పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసుల సంఖ్య 4,38,25,185కు చేరాయి. ఇందులో 4,31,50,434 మంది బాధితులు …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో తగ్గని కరోనా వ్యాప్తి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 30,552 శాంపిల్స్ పరీక్షించగా, 658 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్లో 316 కొత్త కేసులు నమోదయ్యాయి. 628 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలు నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,511 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

దర్శకుడు మణిరత్నం కి   కరోనా

లెజెండరీ దర్శకుడు మణిరత్నం   కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  అయితే కంగారు పడాల్సిన పనిలేదని, కోవిడ్ 19 పాజిటివ్ అని తెలిసిన వెంటనే, ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారని కోలీవుడ్ సమాచారం. మణిరత్నానికి ప్రస్తుతం అనభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. తమిళంతో పాటు ఆయనకు దక్షిణాదిన మిగిలిన భాషల్లో కూడా ఆయనకి చాలా మంది అభిమానులున్నారు. తెలుగులో ఆయన …

Read More »

దేశంలో 15,528 కొత్త కరోనా పాజిటీవ్  కేసులు

దేశంలో కరోనా మహమ్మారి సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. గత రెండు వారాలుగా దేశ వ్యాప్తంగా  ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో  15,528 కొత్త కరోనా పాజిటీవ్  కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా నుంచి 16, 113 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం దేశంలో మొత్తం 1,43,654 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు …

Read More »

వ‌ర‌ల‌క్షీ శ‌ర‌త్‌కుమార్ కి క‌రోనా

ప్రముఖ తెలుగు కన్నడ సినీ న‌టి వ‌ర‌ల‌క్షీ శ‌ర‌త్‌కుమార్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యం గురించి తానే స్వయంగా తన  సోష‌ల్ మీడియా ఖాతాలో వీడియో ద్వారా తెలియ‌జేసింది. త‌న‌కు కోవిడ్ వ‌చ్చింది.. తనను కల్సినవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి.. అంద‌రూ క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలిపింది. మాస్కులు, శానిటైజ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా వాడాలిని సూచించింది.దీనిపై రాధిక శ‌ర‌త్ కుమార్ ‘టేక్ కేర్ వ‌సూ’ అంటూ రీట్వీట్ చేసింది. …

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటీవ్ కేసులు

దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 20,528 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,37,50,599కి చేరాయి. ఇందులో 4,30,81,441 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,709 మంది కరోనా మహమ్మారి భారీన పడి మృతిచెందారు. మరో 1,43,449 కరోనా పాజిటీవ్  కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 49 మంది కరోనాకు …

Read More »

దేశంలో కొత్తగా 20,044 మందికి కరోనా  పాజిటివ్‌

దేశంలో ఈ వారంలో వరుసగా మూడో రోజూ 20 వేలకుపైగా కరోనా పాజిటీవ్  కేసులు నమోదయ్యాయి. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 20,044 మందికి కరోనా  పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసుల సంఖ్య 4,37,30,071కు చేరాయి. ఇందులో 4,30,63,651 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.కరోనా మహమ్మారి భారిన పడి మొత్తం  5,25,660 మంది మృతిచెందారు. మరో 1,40,760 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …

Read More »

 దేశంలో కొత్తగా 20,038 కరోనా పాజిటీవ్ కేసులు

 దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,038 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసుల సంఖ్య 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు కరోనా వైరస్ మహమ్మారి  కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,604 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,39,073 కరోనా పాజిటీవ్  కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత కొన్నిరోజులుగా భారీగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసులు 5 నెలల తర్వాత మొదటిసారిగా …

Read More »

దేశంలో తగ్గని కరోనా తీవ్రత

దేశంలో ఒకపక్క వర్షాలతో వరదలతో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే మరోవైపు  కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కూడా  కొనసాగుతున్నది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశంలో కొత్తగా 16,906 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటీవ్  కేసుల సంఖ్య 4,36,69,850కి చేరుకుంది.. వీటిలో  4,30,11,874 మంది బాధితులు కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,519 మంది కరోనా మహమ్మారి భారీన …

Read More »

దేశంలో కొత్తగా 13,615 కరోనా కేసులు

గడిచిన కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా  కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. ఈ క్రమంలో గత   గడిచిన 24 గంటల్లో 13,615 కరోనా పాజిటీవ్  కేసులు నమోదయ్యాని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 13,265 మంది బాధితులు కోలుకున్నారు.. కరోనా వైరస్  మహమ్మారి కారణంగా మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,31,043 యాక్టివ్‌ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.23శాతంగా ఉన్నది. తాజాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat