Home / Tag Archives: carona negative (page 37)

Tag Archives: carona negative

దేశంలో కరోనా విజృంభణ

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు 43వేలకుపైగా పాజిటివ్‌ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 43,509 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 24గంటల్లో కొత్తగా 38,465 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు మరణాలు కాస్త పెరిగాయి. కొత్తగా 640 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. వైరస్‌ నుంచి ఇప్పటి వరకు మంది 3,07,01,612 మంది కోలుకున్నారు.మహమ్మారి …

Read More »

దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. నిన్న 30వేలకు దిగువన కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 43,651 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 41,678 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అవగా.. మరో 640 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 3,99,436 యాక్టివ్‌ కేసులున్నాయని, ఇప్పటి వరకు మహమ్మారి బారి నుంచి 3,06,63,147 మంది …

Read More »

తెలంగాణలో కొత్తగా 494 కొవిడ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 494 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో కరోనాతో నలుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,41,153కు చేరింది. మొత్తంగా 3,784 మంది కరోనా ధాటికి మరణించారు. కొత్తగా 710 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, రికవరీల సంఖ్య 6,27,964కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,405 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

తెలంగాణలో కొత్తగా 647 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో శనివారం 1,20,213 మందికి టెస్టులు చేయగా.. 647 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో ఇద్దరు మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 6,40,659కు, మరణాలు 3,780కు పెరిగాయి. కొత్తగా 749 మంది డిశ్చార్జి అయ్యారు.  ఇప్పటిదాక 6.27 లక్షల మంది కోలుకున్నారు. ఇంకా 9,625 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలోనే 81 నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 3,844 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో …

Read More »

సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు

వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్ రణదీప్‌ గులేరియా తెలిపారు. మూడు కంపెనీల టీకాలకు ఆగస్టు-సెప్టెంబర్ నాటికి అనుమతి లభిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సినేషన్‌ పిల్లలను ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదం నుంచి కాపాడుతుందని పేర్కొన్నారు. చిన్నారులకు వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం వైరస్‌ ట్రాన్స్‌మిషన్‌ చైన్‌ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కరోనా మహమ్మారికి …

Read More »

దేశంలో కొత్తగా 35,342 క‌రోనా కేసులు

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 35,342 మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. దేశ‌వ్యాప్తంగా 38,740 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. ఇక గ‌త 24 గంట‌ల్లో వైర‌స్ బారిన‌ప‌డి మ‌ర‌ణించిన వారి సంఖ్య 483గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రిక‌వ‌రీ కేసులు 3,12,93,062 కాగా, యాక్టివ్ కేసులు 4,05,513గా ఉన్నాయి. వైర‌స్ వ‌ల్ల దేశంలో మ‌ర‌ణించిన వారి మొత్తం సంఖ్య 4,19,470 గా ఉన్న‌ట్లు …

Read More »

దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరో 507 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,12,57,720కు పెరిగింది. ఇందులో 3,04,29,339 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు …

Read More »

దేశంలో కొత్తగా 30,093 కరోనా కేసులు

దేశంలో మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,093 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 125 రోజుల తర్వాత కరోనా కేసులు 30వేలకు చేరాయి. మరో వైపు కొత్తగా 45,254 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ బారినపడి 374 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,11,74,322కు పెరిగింది. ఇందులో 3,03,53,710 …

Read More »

దేశంలో కొత్తగా 38,164 కరోనా కేసులు

ఇండియాలో గ‌డిచిన 24 గంట‌ల్లో 38,164 కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌టి కంటే 7.2 శాతం త‌క్కువ కేసులు వ‌చ్చాయి. ఇక మ‌రో 499 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మ‌ర‌ణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్ల‌కు, మ‌ర‌ణాల సంఖ్య 4.14 ల‌క్ష‌ల‌కు చేరింది. అత్య‌ధికంగా కేర‌ళ‌లో 13,956 కేసులు న‌మోదు కాగా.. మ‌హారాష్ట్ర 9 వేల కేసుల‌తో రెండోస్థానంలో ఉంది. 24 గంట‌ల్లో కేసుల …

Read More »

దేశ‌వ్యాప్తంగా 40 కోట్ల మంది బాహుబలులు ఉన్నారు-ప్రధాని మోదీ

టీకాల‌ను భుజాల‌కు ఇస్తార‌ని, అయితే కోవిడ్ టీకాల‌ను వేయించుకున్న‌వాళ్లు బాహుబ‌లులు అయిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. వ‌ర్షాకాల స‌మావేశాల నేప‌థ్యంలో ఇవాళ ఆయ‌న పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడారు. ప్ర‌తి ఒక్క‌రూ క‌నీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుని ఉంటార‌ని, ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ నియ‌మావ‌ళిని పాటించాల‌ని, దేశ‌వ్యాప్తంగా 40 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నార‌ని, వాళ్లంతా బాహుబ‌లులు అయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు స‌జావుగా సాగాల‌ని, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat