Home / Tag Archives: carona negative (page 32)

Tag Archives: carona negative

దేశంలో కొత్తగా 30 వేల కరోనా కేసులు

దేశంలో వరుసగా రెండో రోజూ 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజులపాటు తగ్గిన కేసులు.. గురువారం మళ్లీ ముప్పైవేలు దాటాయి. తాజాగా ఆ సంఖ్య 34 వేలకు చేరింది. ఇవి గురువారం నాటికంటే 12.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 34,403 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325కు చేరింది. ఇందులో 3,49,056 కేసులు యాక్టివ్‌గా …

Read More »

నేటినుంచి మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌.

తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా వేసేందుకు గురువారం నుంచి మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గ్రామస్థాయిలో వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం చేపట్టే స్పెషల్‌ డ్రైవ్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌పై బుధవారం హనుమకొండ జిల్లాకేంద్రం నుంచి జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ …

Read More »

దేశంలో కొత్తగా 30వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత మూడు రోజులుగా 30 వేల దిగువన నమోదవుతున్న కేసులు, తాజాగా 30 మార్కును మళ్లీ దాటాయి. బుధవారం నమోదైన కేసుల కంటే ఇవి 12.4 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 76.5 కోట్లు దాటిందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొత్తగా 30,570 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,33,47,325కు …

Read More »

కరోనాపై శుభవార్త

దేశంలో కరోనా కేసులు 30 వేల దిగువకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది. ఇందులో 3,24,09,345 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, ఇంకా 3,84,921 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,42,655 మంది బాధితులు వైరస్‌ వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 34,848 మంది కరోనా నుంచి కోలుకున్నారని, …

Read More »

దేశంలో కొత్తగా 33,376 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 33,376 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,08,330కు చేరింది. ఇందులో 3,91,516 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,42,317 మంది బాధితులు మరణించారు. మరో 3,23,74,497 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 308 మంది మరణించారని, 32,198 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారని తెలిపింది.ఇక కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ …

Read More »

దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,31,74,954కు చేరింది. ఇందులో 3,23,42,299 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,90,646 మంది చికిత్స పొందుతున్నారు. మరో 4,42,009 మంది మహమ్మారివల్ల మరణించారు. కాగా, గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 37,681 మంది కరోనా నుంచి బయటపడ్డారని, 260 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే …

Read More »

 భార‌త్ – ఇంగ్లండ్ చివ‌రి టెస్టు వాయిదా

 భార‌త్ – ఇంగ్లండ్ చివ‌రి టెస్టు వాయిదా ప‌డింది. టెస్టు మ్యాచ్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. భార‌త క్రికెట్ జ‌ట్టు శిక్ష‌ణ సిబ్బందికి క‌రోనా సోక‌డంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ఆట‌గాళ్ల‌తో పాటు జ‌ట్టు సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మొత్తం క‌రోనా ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వ‌చ్చాకే మ్యాచ్‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది.

Read More »

తెలంగాణలో 3.37లక్షల మంది టీచర్లు, సిబ్బందికి వ్యాక్సిన్‌

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్‌, ప్రభుత్వ టీచర్లకు వందశాతం వ్యాక్సినేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ వేశారు. మిగతా వారందరికీ ఈ నెల 10లోపు పూర్తి చేసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లోని టీచర్లు, సిబ్బంది అంతా వ్యాక్సిన్లు వేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 10లోపు వందశాతం వ్యాక్సినేషన్‌ను చేరుకోవాలని ఆదేశించింది. కనీసం సింగిల్‌డోస్‌ వ్యాక్సిన్‌ …

Read More »

దేశంలో కొత్తగా 37 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 37 వేల కేసులు నమోదవగా, తాజాగా 43 వేల పైచిలుకు కేసులు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 14 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా కేరళలో నమోదైనవే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో బుధవారం 30,196 కేసులు నమోదవగా, 181 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 43,263 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం …

Read More »

క‌రోనా మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేశాం

 తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేశామ‌ని, ప్ర‌స్తుతం వంద‌ల్లో మాత్ర‌మే కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చితే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో తెలంగాణ ముందు వ‌రుస‌లో ఉంద‌న్నారు. స‌న‌త్‌న‌గ‌ర్ సెయింట్ థెరిస్సా హాస్పిట‌ల్‌లో ఆక్సిజ‌న్ ప్లాంట్‌తో పాటు 7 అంబులెన్స్‌ల‌ను మంత్రి కేటీఆర్ సోమ‌వారం ఉద‌యం ప్రారంభించారు. ఆక్సిజ‌న్ ప్లాంట్‌, అంబులెన్స్‌ల‌ను మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా గ్రూప్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat