భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశం నలుమూలలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 239 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 7447 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా నుంచి 643 మంది కోలుకున్నారు. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1574కు చేరింది. ఢిల్లీలో 14 మంది, మధ్యప్రదేశ్లో 36, …
Read More »ప్రపంచ వ్యాప్తంగా 16లక్షల కరోనా కేసులు
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 16లక్షలకు చేరుకుంది. నిన్న గురువారం ఒక్కరోజే 82వేలకు పైగా కొత్తగా కరోనా కేసుల సంఖ్య నమోదయింది.మరోవైపు కరోనా మరణాల సంఖ్య కూడా దాదాపు 96వేలకు చేరుకుంది.గురువారం ఒక్కరోజే ఈ వైరస్ భారీన పడి ఏడు వేలమందికి పైగా ప్రాణాలను వదిలారు. అమెరికా దేశంలో గురువారం అత్యధికంగా 31వేల కొత్త కేసులు …
Read More »భారత్ లో 6,412కరోనా కేసులు
భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది.మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బులిటెన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గురువారం నాటికి మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,412కి చేరుకుంది. దేశంలో మొత్తం 5,709 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 504మంది కరోనా నుండి కోలుకోని డిశ్జార్జ్ అయ్యారు.కరోనా వలన ఇప్పటివరకు 199మంది మరణించారు . ఇరవై నాలుగంటల్లో ముప్పై మంది ఈ మహమ్మారి భారీన పడి మృత్యు …
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది.నిన్న శుక్రవారం ఒక్కరోజే 647కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృవీకరించింది. గత రెండు రోజుల్లో ఢిల్లీ మర్కాజ్ తో సంబంధాలున్న 647కేసులను గుర్తించాము.అండమాన్ నికోబార్,అస్సాం,ఢిల్లీ,హిమాచల్ ప్రదేశ్ హర్యానా,జమ్ము & కాశ్మీర్,జార్ఖండ్,కర్ణాటక,మహారాష్ట్ర,రాజస్థాన్,తమిళనాడు,తెలంగాణ,ఏపీ,ఉత్తరాఖండ్,యూపీల నుండే ఈ కేసులు నమోదయ్యాయి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో 2301కేసులు నమోదయ్యాయి.ఇందులో యాబై ఆరు మంది మృతి చెందారు.
Read More »ఏ దేశంలో ఎన్ని కరోనా మరణాలు..?
* అమెరికా దేశంలో 2,45,442కేసులు నమోదైతే 6,098మంది మృతి చెందారు * ఇటలీలో 1,15,242కేసులు నమోదైతే 13,915మృత్యువాత పడ్డారు * స్పెయిన్ లో 1,17,710కేసులు నమోదైతే 10,935మంది మరణించారు * చైనాలో 81,620కేసులు నమోదైతే 3,322మరణాలు చోటు చేసుకున్నాయి * జర్మనీలో 85,903కేసులగానూ 1,122మంది మృతి చెందారు * ప్రాన్స్ లో 59,105కేసులైతే 5,387మంది చనిపోయారు * ఇరాన్ లో 53,183 కేసులు నమోదైతే 3,294మంది మరణించారు * బ్రిటన్ …
Read More »తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి
తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ బారీన పడిన వారు మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.బుధవారం కరోనా వైరస్ బారీన పడినవారిలో ముగ్గురు మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు చనిపోగా..యశోద ఆసుపత్రిలో ఒకరు చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మూడు మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.నిన్న బుధవారం ఒక్క రోజే …
Read More »కరోనా మరణాల్లో చైనాను దాటిన స్పెయిన్
కరోనా వైరస్.. స్పెయిన్లో విశ్వరూపం దాల్చింది. మహమ్మారి కారణంగా స్పెయిన్లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,434కు చేరగా.. 47,610 మంది కొవిడ్ బారిన పడ్డారు. కరోనా బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య(3,281) కంటే ఇది అధికం. దీంతో మరణాల సంఖ్యలో చైనాను దాటిన రెండో దేశంగా స్పెయిన్ నిలిచింది. కాగా.. కరోనా కారణంగా ఇటలీ తర్వాత స్పెయిన్లోనే అత్యధికంగా మరణించారు. కరోనా కాటుకు ఇటలీలో …
Read More »