చంద్రబాబు బినామీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న సీబీఐ..! కారణం తెలిస్తే షాక్..!! అమరావతి, ఇది కేవలం రాజధాని ప్రాంతమే కాదు. ఐదుకోట్ల ప్రజల భవిష్యత్తు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ రాజధానిగా రూపుదిద్దుకుంటోన్న ప్రాంతం. అయితే, రాజకీయంగా, పాలనా పరంగా 40 ఏళ్లు అనుభవం ఉందంటూ మీడియాలతో ప్రచారం చేయించుకునే సీఎం చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు రాజధాని అమరావతి నిర్మాణం కోసమని 36వేల ఎకరాలకుపైగా భూములను ప్రభుత్వానికి ధారాదత్తం …
Read More »