Home / Tag Archives: capital

Tag Archives: capital

అఫ్గానిస్తాన్ లో మరో కొత్త రూల్

అఫ్గానిస్తాన్ లో ఇప్పటికే మహిళలకు విద్య, ఉపాధిని దూరం చేసిన తాలిబన్లు తాజాగా మరో కొత్త రూల్ అమలు చేశారు. ఔట్ డోర్ రెస్టారెంట్లలో మహిళలను అనుమతిని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. హిజాబ్ ధరించకపోవడం, పురుషులతో మహిళలు కలిసి కూర్చోవడంపై పెద్దలు ఆక్షేపణ తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాలిబన్లు వెల్లడించారు. ప్రస్తుతం హెరాత్ ప్రాంతంలో మాత్రమే ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి.

Read More »

JAGAN: త్వరలో విశాఖ షిఫ్ట్ అవుతా

CM Jagan key comments about Visakha

JAGAN: త్వరలో విశాఖ షిఫ్ట్ అవుతానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధానిగా విశాఖ ఉండనుందని వ్యాఖ్యానించారు. దిల్లిలో జ‌రిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. విశాఖ‌….ఏపీకి కొత్త రాజ‌ధాని కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న ఇన్వెస్టర్ల సదస్సుకు రావాలని ప్రతినిధులను ఆహ్వానించారు. సమావేశానికి వచ్చిన ప్రతినిధులంతా …

Read More »

Politics : మూడు నెలల్లో విశాఖలో రాజధాని.. బొత్స

Politics ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు మరో మూడు నెలల్లో విశాఖపట్నంలో పెను మార్పులు జరుగుతాయని అన్నారు..  మరొక మూడు నెలల్లో రాజధాని ప్రారంభం కానుంది అని అన్నారు.. రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి తామంతా ప్రతినిత్యం ప్రయత్నిస్తున్నామని అన్నారు.. వైయస్ఆర్ సీపీ నేత ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ న్యూ ఇయర్ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. …

Read More »

రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాక్..?

గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్న రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాకిచ్చాయి. ఇప్పటికే తమ స్థాయికి తగ్గట్లు రష్యా దాడులను తిప్పికొడుతూ ఆ దేశానికి తీరని నష్టాన్ని మిగిలుస్తున్న ఉక్రెయిన్ కు అండగా అమెరికా,ఈయూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీంతో వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన అత్యంతకీలకమైన స్విఫ్ట్ నగదు చెల్లింపుల వ్యవస్థ నుండి …

Read More »

లోకేషూ.. మతి ఉండే మాట్లాడుతున్నావా.. ఆ చెత్త ట్వీట్లేంటీ..నువ్వు మారవా…!

దొంగే దొంగా దొంగా అరిచినట్లు..తాము చేసే తప్పులన్నీ చేసేస్తూ..ఎదుటోళ్ల మీద నెట్టేసి బురదడజల్లడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా…గతంలో ఎన్టీయే గవర్నమెంట్‌లో ఉంటూ..తమ పార్టీ ఎంపీలను కేంద్రమంత్రులుగా చేసుకుని కూడా..అదిగో కేసీఆర్, మోదీ, జగన్‌లు ఒకటై టీడీపీపై కుట్ర చేస్తున్నారంటూ బురద జల్లారు..ఏమైంది ఏపీ ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు..అయినా తండ్రీ కొడుకులు ఏం మారలేదు..ఇప్పుడు లోకేష్ కూడా తన బాబును మించిపోయి జగన్‌‌పై బురద జల్లడం …

Read More »

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన రాజధాని రైతులు

రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అసెంబ్లీ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ప్రాంత రైతన్నలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. గత సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైసీపీ …

Read More »

ఏపీ ప్రజలకు హైదరాబాద్‌ కంటే..విశాఖ దూరమా… చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు ఎందుకంత ద్వేషం..!

ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని గగ్గోలు పెడుతున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ నినదిస్తూ..రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పాల్గొంటూ రాజధాని వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. కాగా వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును ఉత్తరాంధ్ర టీడీపీ నేతలంతా స్వాగతిస్తూ..ఓ తీర్మానం …

Read More »

మూడు రాజధానులపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. భగ్గమంటున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు,,!

వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే..మళ్లీ రాజధాని అమరావతే అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకించిన సోమిరెడ్డి ఒక వేళ రాజధానిని ఇప్పుడు అమరాతి నుండి మార్చినా..వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారాల అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు వాదిస్తున్నట్లుగానే రాజధాని తరలింపు …

Read More »

రాజధాని సరిగ్గా మధ్యలో పెట్టడానికి అదేమైనా ఊరికి బొడ్డురాయా?

రాజధాని అంటే ఊరికి బొడ్డురాయా? చూసి చూసి  సరిగ్గా మధ్యలో పెట్టడానికి. ప్రజలను హిప్నటైజ్ చేయడానికి, అమరావతే సరైన రాజధాని అని జనం మెదల్లోకి ఎక్కించడానికి చంద్రబాబు, మీడియా బినామీలు ఆడిన గొప్ప డ్రామా “అందరికీ సమానదూరంలో రాజధాని”. ఒక్కసారి వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే..! *తమిళనాడు రాజధాని చెన్నై రాష్ట్రానికి విసిరేసినట్టుగా చివర్లో ఉంటుంది. *కర్ణాటక రాజధాని బెంగుళూరు కూడా చిట్టచివరన ఉంటుంది. *కేరళ రాజధాని తిరువనంతపురం కూడా ఆ …

Read More »

రాజధాని కుంభకోణం పై రౌండ్ టేబుల్ సమావేశం..!

టీడీపీ ప్రభుత్వo రాజధాని నిర్మాణం పేరుతో రైతులు దగ్గరనుండి భూములు సేకరించిఅమరావతిని అంతర్జాతీయ రాజధానిగా చేస్తామమని అంతర్జాతీయ కుంభకోణంగా మార్చారని ఆ ప్రాంత రైతులు తమ బాధను వెళ్లగక్కారు. చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం అనే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో గుంటూరులో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. రాజధాని పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat