అదేంటీ…జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడే అమిత్షా పవన్కు ఏం షాక్ ఇచ్చాడనుకుంటున్నారా…అదేనండి.. మార్చి 15 న హైదరాబాద్లో సీఏఏకు అనుకూలంగా పవన్ కల్యాణ్తో కలిసి, కేంద్రమంత్రి అమిత్షా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ను లను తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్షా, పవన్ల …
Read More »