ఈ రోజు వారం ప్రారంభంలో తొలిరోజైన సోమవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం 200పాయింట్ల లాభంతో మొదలై సెన్సెక్స్ 553పాయింట్ల రికార్డు లాభంతో 40,267వద్ద ముగిసింది. 165పాయింట్ల లాభమ్టొ 12,088వద్ద నిఫ్టీ ముగిసింది. హీరో మోటోకార్ప్ ,బజాజ్ ఆటో,ఏషియన్ పెయింట్స్,ఇండస్ ఇండ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. గెయిల్ ,టెక్ మహేంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు,ఎన్టీపీసీ ,భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్లు నష్టాలతో ముగిశాయి. అటు డాలరుతో రూపాయి మారకం విలువ …
Read More »గల్లా జయదేవ్ కు దిమ్మతిరిగే వార్త..? స్వయాన బావమరిదే!
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరో.తాను ఏదైనా సినిమాలో నటిస్తే తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోస్తాడని చెప్పాలి.హీరోగానే కాకుండా బిజినెస్ పరంగా కూడా మహేష్ ఎప్పుడూ టాప్ లోనే ఉంటాడని చెప్పాలి ఎందుకంటే తాను ఎలాంటి బిజినెస్ లో అడుగు పెట్టిన ఆ వ్యాపారం లభాలలోనే నడుస్తుందని చెప్పాలి.ప్రస్తుతం తాను హైదరాబాద్ లో భారీ ఎత్తున ఏఎంబీ సినిమాస్ పేరుతో ఒక …
Read More »లాభాల్లో మార్కెట్లు
ఈ రోజు బుధవారం ఉదయం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం వంద పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమై సెన్సెక్స్ కొద్దిసేపటి క్రితం 109పాయింట్ల లాభంతో 38,674వద్ద ట్రేడవుతోంది. అటు నిఫ్టీ ముప్పై నాలుగు పాయింట్ల లాభంతో 11,610 వద్ద ఉంది. అమెరికా స్టాక్స్ నిన్న భారీ లాభాలు ఆర్జించడంతో పాటు ఈ రోజు ఆస్ట్రేలియా సహా ఆసియా మార్కెట్లూ సానుకూలంగా ట్రేడవడం దీనికి ప్రధాన కారణం అని విశ్లేషకులు …
Read More »నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..?
వరుసగా మూడో రోజూ కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ రోజు మంగళవారం సెన్సెక్స్ 80పాయింట్లు నష్టపోయి 38,564వద్ద ముగిసింది.నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 11,575 వద్ద ముగిసింది. అయితే ఈ రోజు ప్రారంభంలో లాభాల దిశగా వెళ్లిన స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి.అయితే,ముడిచమురుపై అమెరికా ఆంక్షల ప్రభావమే స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు..
Read More »ఇండియా – న్యూ జీలాండ్ బిజినెస్ కౌన్సిల్ 2018 సదస్సు
ఆక్లాండ్ లోని ప్రముఖ పుల్మాన్ హోటల్ లో INZBC ఆధ్వర్యంలో విమానయాన , టూరిజం , టెక్నాలజీ సదస్సు జరిగింది .మన తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే మంచి ఉద్దేశ్యంతో , తెలంగాణ రాష్ట్రానికి , పెట్టుబడులకు ఉత్సాహం చూపుతున్న ఇక్కడి కంపెనీల మధ్య వారధి గా ఉండాలనేస్వచ్చంధంగా తెరాస న్యూ జీలాండ్ శాఖ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూ జీలాండ్ అధ్యక్షుడు …
Read More »చంద్రబాబు నీచమైన ఆలోచనలు మానుకోవాలి
చంద్రబాబు బుధవారం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రలోని భాజపా సర్కారు ఏ రకంగా తమను మోసం చేసిందో వివరించారు.కేంద్రంలోని మోడీని విలన్ గా తాను ఎస్టాబ్లిష్ చేశారు. ఇదంతా ఇలా ఉంటే.. ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా కొత్త ఆలోచనలు చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఎవరైనా మరణిస్తే.. మునిసిపాలిటీ వారు వారి దగ్గరనుంచి కొంత రుసుము తీసుకుని.. శవయాత్ర పూర్తయిన వెంటనే మీద …
Read More »బంగారం ధరలకు బ్రేక్..భారీగా తగ్గింపు..!
స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా రికార్డు లాభాలు నమోదవుతున్నాయి. వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర 190 రూపాయలు తగ్గి రూ.30,740గా నమోదైంది. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పాటు, అంతర్జాతీయంగా బంగారానికి బలహీనమైన సంకేతాలు వీస్తుండటంతో బంగారం ధరలు తగ్గాయి. బంగారం బాటలోనే వెండి …
Read More »భారీగా తగ్గిన బంగారం ధరలు..ఏంతో మీకు తెలుసా..?
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఐదున్నర నెలల కనిష్టానికి నేడు బంగారం ధరలు పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్ క్షీణించడం.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర నేడు బులియన్ మార్కెట్లో 250 రూపాయలు తగ్గి, రూ.30,800గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 620 …
Read More »30 పైసలు పెరిగిన రూపాయి విలువ..!
ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ 30 పైసలు పెరిగి 68.57 రూపాయలకు చేరుకుంది. అయితే, ఎగుమతి దారులు, కాగా, అమెరికా ఉద్యోగాల సమాచారం మందగించడం, ఎగుమతి దారులు, బ్యాంకుల నుంచి డాలర్ల అమ్మకాలు పెరగడంతో రూపాయి విలువ 30 పైసలు పెరిగిందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. గత శుక్రవారం నాడు డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ 8పైసలు పెరిగి 68.87 వద్ద ముగిసింది. విదేశీ కరెన్సీల్లో డాలర్ …
Read More »భారీగా పడిపోయిన బంగారం ధర..!
బంగారం ప్రియులకు శుభవార్త. బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ బాగా తగ్గిపోవడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. ఒక్కరోజే రూ.430 తగ్గిపోయింది. నేటి మార్కెట్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 తగ్గి రూ.32,020గా ఉంది. మరోవైపు, వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కేజీ వెండి ధర రూ.250 తగ్గి …
Read More »