కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు.. ఉడుపి సమీపంలోని చిక్కమగళూరు ఘాట్ రోడ్డు కార్క తాలూకా మాళె సమీపంలోని లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు రెస్క్యూ టీం సహాయంతో.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు అతివేగంగా …
Read More »కామంతో బస్సులో శృంగారం..!
కామంతో కళ్ళుమూసుకునిపోయే కొంతమంది ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో ఏమాత్రం లజ్జలేకుండా ప్రవర్తిస్తున్నారు. పది మంది చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నడుచుకుంటున్నారు. ఇంగ్లండ్లో ఓ ప్రేమ జంట కదులుతున్న బస్సులో శృంగారంలో మునిగిపోయింది. తోటి ప్రయాణికులు చూస్తున్నారన్న భయం కూడా లేకుండా వారు తమ పనిలో నిమగ్నమైపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇంగ్లండ్ …
Read More »వన్సైడ్ లవ్..బస్సులో యువతికి తాళికట్టేందుకు ప్రయత్నించిన యువకుడు
బస్సులో యువతికి తాళికట్టేందుకు ప్రయత్నించిన యువకుడికి మంగళవారం ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. ఆంబూర్ టౌన్ ప్రాంతానికి చెందిన జగన్ (25) మంగళవారం వాణియంబాడి వెళ్లే ప్రభుత్వ బస్సు ఎక్కాడు. అదే బస్సులో ఆంబూరుకు చెందిన యువతి ఉన్నారు. వాణియంబాడి వద్ద వెళుతుండగా వెంట తెచ్చుకున్న తాళిబొట్టును యువతి మెడలో కట్టేందుకు ప్రయత్నించాడు. యువతి కేకలు వేయడంతో ప్రయాణికులు జగన్కి దేహశుద్ధి చేశారు. బస్సు వాణియంబాడికి చేరుకోగానే పోలీసులకు అప్పగించారు. జగన్ను …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి..30 మంది తీవ్ర గాయలు
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుకనుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు సిద్ధి నుంచి రేవాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ ధాటికి బస్సు ముందు భాగం …
Read More »మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి మరో ఎదురుదెబ్బ..రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రవాణా శాఖ అధికారులు మంగళవారం జరిపిన తనిఖీల్లో ఐదు జేసీ ట్రావెల్స్ బస్సులు పట్టుబడ్డాయి. ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లు లేకపోవడంతో అధికారులు ఈ బస్సులను సీజ్ చేశారు. అనంతపురం డీటీసీ శివరాంప్రసాద్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. తాజా దాడులతో ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లలో అక్రమాలు కారణంగా మొత్తం 36 బస్సులు.. 18 …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం 7 మంది మృతి..20 మందికి గాయాలు
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పావగడ నుంచి కొరటగెరె వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు జెట్టి అగ్రహార వద్ద బోల్తా పడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న …
Read More »పల్లె వెలుగు బస్సులో పాము..ప్రయాణికులు కేకలు..డ్రైవరు ఏం చేశాడో తెలుసా
బస్సులో పాము దూరి ప్రయాణికులందరినీ వణికించింది. ముచ్చెమటలు పట్టించింది. మంగళవారం కడపలో ఈ సంఘటన జరిగింది. ప్రొద్దుటూరు నుంచి కడపకు ఉదయం ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు బయలు దేరింది. అప్పటికే ఆ బస్సు ఇంజిన్ భాగంలో ఓ పాము దాగి ఉంది. డ్రైవరుతో సహా ఎవరూ ఈ విషయం గమనించలేదు. ఇంజిన్ వేడికి తాళలేక వినాయక నగర్ సర్కిల్లోకి రాగానే అది కాస్తా కొంచెం పైకి వచ్చేసింది. …
Read More »బ్రేకింగ్ న్యూస్…తూర్పుగోదావరిలో ఘోర ప్రమాదం..!
రాజమండ్రి -చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 30 అడుగుల లోతు ఉన్న లోయలో ప్రవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన వాలి సుగ్రీవుల మలుపు వద్ద జరిగింది.సుమారు 8 మంది మృతి చెందినట్టు అనుమానం.వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
Read More »10ఏళ్ల తర్వాత వినియోగంలోకి బస్టాండ్.. పార్కింగ్ ప్లేస్ గా మార్చిన టీడీపీ.. దోపిడీని అరికట్టిన గ్రంధి
భీమవరంలో తాజాగా జరిగిన ఓ సంస్కరణ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టుదలకు, ఇచ్చినమాట నిలబెట్టే తత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. గత 20సంవత్సరాల క్రితం భీమవరంనుండి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే ప్రతీబస్సు టూటౌన్ లోని పాత బస్టాండ్ నుండి వెళ్ళేవి.. సంవత్సరాలు గడిచే కొలిది భీమవరం డెవలప్ అవ్వడం, ఆర్ధికంగా,జనాభా పరంగా సిటీ విస్తీర్ణం పెరిగింది. దీంతో అప్పటి పాలకులు ప్రయాణికులు రద్దీ దృష్ట్యా వన్ టౌన్లో క్రొత్త బస్ …
Read More »మహిళ కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పిన దివాకర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్
హైదరాబాద్ నుంచి విజయవాడకు టికెట్ బుక్ చేసుకున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ చేయి చేసుకున్న ఘటన మంగళవారం హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఆపై దారి పొడవునా తిడుతూ.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురిచేశారు. బాదితురాలు వెల్లడించిన వివరాలు..విజయవాడకు చెందిన ఉప్పలపాడు లత హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె మంగళవారం విజయవాడకు వచ్చేందుకు అభీబస్ యాప్ ద్వారా దివాకర్ ట్రావెల్స్ బస్సులో టికెట్ బుక్ చేశారు. …
Read More »