రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్3 రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ మూడవ సీజన్లో విన్నర్గా నిలిచాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి చేరువయ్యాడు . దీనికితోడు తన ప్రవర్తనతో, పాటలతో అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులకు, ఆదరించిన అభిమానులకు రాహుల్ ఇటీవలే లైవ్ మ్యూజికల్ కన్సార్ట్ను నిర్వహించి ఇలా తనకు ఓట్లు వేసిన …
Read More »చంద్రబాబుకు బంపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీ నేత…!
ఏపీ సీఎం జగన్ పాలన ఆర్నెళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఆరు నెలలో దాదాపు 150కు పైగా సంక్షేమ పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజల మనసుల్లో మంచి ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. రైతు భరోసాతో రైతన్నలు, గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీతో యువత, అమ్మఒడితో మహిళలు, ఏటా రూ. 10, 000/- ఆర్థికసాయంతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, మత్స్యకార్మికులు , వేతనాల పెంపుతో ఆశావర్కర్లు, 108 …
Read More »జక్కన్న ఇచ్చిన ఆఫర్ కు మహేష్ ఫ్యాన్స్ ఫిదా..!
తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు అంటే అది ఎస్.ఎస్ రాజమౌళి నే. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతీని పెంచీసాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం చూస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక అసలు విషయానికి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం జక్కన్న ఈ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ తో …
Read More »జియో మరో బంఫర్ ఆఫర్.. క్రికెట్ అభిమానులకు పండగే
క్రికెట్ అభిమానులకు జియో తీపి కబురు అందించింది. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న టీమిండియా- దక్షిణాఫ్రికా సిరిస్ను జియో టీవీలో ఉచితంగా అన్ని ప్రాంతీయ భాషల్లో వీక్షించవచ్చు. ఈ విషయాన్ని జియో అధికారికంగా ప్రకటించింది. దీనికోసం స్టార్ ఇండియాతో జియో టైఅప్ అయింది. ఇప్పటివరకు క్రికెట్ మ్యాచ్లను ఆన్లైన్లో చూడాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉండేది. దీంతో కొంత మంది మాత్రమే మ్యాచ్లను వీక్షించేవారు. కానీ జియో తన …
Read More »జియో మరో బంఫర్ ఆఫర్..డైరెక్ట్-టు-హోమ్
రిలయన్స్ జియో ఫైబర్బ్రాడ్ బ్రాండ్ సేవలను రేపు ఆవిష్కరించనున్న నేపథ్యంలో మరో బంపర్ ఆఫర్ను కూడా తన వినియోగదారులకు అందించనుంది. తాజా సమాచారం ప్రకారం కాంప్లిమెంటరీ ఆఫర్ను కూడా ప్రకటించనుంది. ప్రతి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్తో డైరెక్ట్-టు-హోమ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రతి కస్టమర్కు ఉచిత సెట్ టాప్ బాక్స్ను అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ అంచనాలపై రిలయన్స్ జియో అధికారికంగా స్పందించాల్సి వుంది. బిలియనీర్ …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ బంపరాఫర్
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు అభ్యున్నతికి సీఎం పాటుపడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 27శాతం మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జగన్ జారీచేశారు. ఈనిర్ణయంతో సుమారు 4లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా లబ్ది చేకూరనుంది. అయితే దీనివల్ల రూ.815 కోట్లు ప్రభుత్వంపై అదనంగా భారం పడనుంది. జగన్ సీఎం …
Read More »టీడీపీ నామినేట్ చేసిన సభ్యులకు దిమ్మతిరిగే షాక్.. సీఎం సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకనిర్ణయం ప్రకటించారు. కౌలురైతులకు వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ పెట్టుబడిసాయం అందనుందని స్పష్టం చేశారు. తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపుకార్యాలయంలో జగన్ అగ్రికల్చర్ మిషన్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కౌలురైతులకు రైతు భరోసా వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని …
Read More »ప్యారడైజ్ బంపర్ ఆఫర్..ఏడాది పాటు ఫ్రీగా బిర్యానీ
బిర్యానీ ప్రియులకు బంపర్ ఆఫర్.ప్యారడైజ్ బిర్యానీ వారు కస్టమర్స్ కు మంచి ఆఫర్ ఇచ్చాడు.ఏడాది పాటు ఫ్రీ బిర్యానీ ఇస్తున్నాడు.2019 ప్రపంచకప్ లో భాగంగా క్రికెట్ అభిమానులకు WorldCupWithParadise అనే పోటీని పెట్టడం జరిగింది.ఈ పోటిలో గెలిచిన వారికి వారానికి ఒక బిర్యానీ చొప్పున సంవత్సరానికి 52వారాలు కావడంతో 52బిర్యానీలు ఇవ్వనున్నారు.దేశవ్యాప్తంగా ఈ పోటీ జూన్ 7 నుండి జూలై 18 వరకు జరగనుంది.ఇందులో గెలిచిన వారికి ప్రతీ వారం …
Read More »ఎయిర్ టెల్ ఆఫర్-రూ.249 రీచార్జికి రూ.4లక్షలు
ప్రముఖ భారతీయ టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఒక బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ కస్టమర్లు రూ.249 ప్లాన్ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 లక్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉచితంగా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ను రీచార్జి చేసుకున్న వెంటనే కస్టమర్లకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా …
Read More »వివో బంపర్ ఆఫర్..కేవలం రూ. 101కే స్మార్ట్ఫోన్..!!
క్రిస్మస్,నూతన సంవత్సరం,సంక్రాంతి..పండుగలను పురస్కరించుకొని పలు మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే విధంగా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే స్మార్ట్ ఫోన్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు పోతున్న వివో కంపెనీ నూతన సంవత్సరం సందర్భంగా మొబైల్ వినియోగదారులకు అద్బుతమైన ఆఫర్ ప్రకటించింది. న్యూఫోన్, న్యూ ఆఫర్ పేరుతో కేవలం రూ.101 చెల్లించు అంటూ సరికొత్త ఆఫర్ న్ని తీసుకొచ్చింది.అయితే ఈ ఆఫర్ ఈ నెల 20 …
Read More »