కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ శివశక్తి ధ్యాన యోగా & డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని షాపూర్ నగర్ లోని ఎంజే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన యోగా ఉత్సవ్ – 2023లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, యోగ గురువు మల్లేష్, పూర్ణ, విజయ్, …
Read More »విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పాటు రాగిజావ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని విద్యాదినోత్సవ సందర్భంగా తల్లాడ మండలం,రెడ్డిగూడెం మల్లారం గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన తరగతి గదులను, గ్రంధాలయాలను ప్రారంభించి, విద్యాదినోత్సవ సందర్భంగా నేటినుండి ప్రారంభమైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పాటు రాగిజావ అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు చిన్నారులకు అందజేసి ప్రారంభించారు. విద్యా సంవత్సరం గాను …
Read More »సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గార్డెన్ కాలనీ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి …
Read More »టీఎస్బీపాస్కు దేశం ఫిదా
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్) ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సులువుగా ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఈ విధానాన్ని అమలు చేయడానికి ఇతర రాష్ర్టాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రతి పట్టణంలో ఇండ్ల నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులు ఇస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఈ విధానం విజయవంతం కావడంతో పంజాబ్, తమిళనాడు తదితర రాష్ర్టాలు అమలు చేయడానికి ముందుకొచ్చాయి. …
Read More »మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితమ్మ కు తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. వీరిద్దరూ ఆదివారం మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అవడంతో పెద్దగుట్టపై అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్. వివరాల ప్రకారం.. మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ మాలోతు కవిత ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అయ్యింది. ఈ విషయం గుర్తించిన పైలట్ యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ను అత్యవసరం ల్యాండ్ …
Read More »తల్లాడ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కంపూడి. సత్యం గారు గుండె పోటు తో మరణించారు. ఈరోజు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు బిల్లుపాడు వచ్చి జక్కంపూడి. సత్యం గారి భౌతిక గాయాన్ని సందర్శించి, పూల మాల వేసి నివాళులు హార్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా …
Read More »కన్స్ట్రక్షన్ టెక్నికల్ వర్కర్స్ కు ఐడి కార్డులు పంపిణీ
కుత్బుల్లాపూర్ కన్స్ట్రక్షన్ టెక్నికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఏర్పడిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ యాదయ్య గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఉమా మహేశ్వర్, జనరల్ సెక్రెటరీ రాజేంద్ర ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read More »ఉప్పల్ భగవత్ HMDA లే ఔట్ లో తెలంగాణ హరితోత్సవం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉప్పల్ భగవత్ HMDA లే ఔట్ లో తెలంగాణ హరితోత్సవం .ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతిసుభాష్ రెడ్డి.ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే …
Read More »ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. ఆదివారం కోదాడ మండలం చిమిర్యాల గ్రామంలో రూ.15.26 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ప్రారంభించారు. ముందుగా పాఠశాలలోనే సరస్వతి మాతాకీ పూలమాల వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో …
Read More »” తెలంగాణ మంచినీళ్ళ పండుగ “లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ” తెలంగాణ మంచినీళ్ళ పండుగ ” వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటగా గాజులరామారం దేవేందర్ నగర్ మంచినీటి రిజర్వాయర్ నుండి ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం షాపూర్ నగర్ పోచమ్మ ఆలయంలో మహిళలు బోనాలతో ప్రత్యేక పూజలు చేసి ఎంజే గార్డెన్స్ …
Read More »