హన్మకొండ రెడ్డికాలనీకి చెందిన రాసల.కుమారస్వామి,వయస:54సం.లు,అతను నర్సంపేట డిగ్రీ కళాశాలలో లెక్చరర్,ఇతను ఈ రోజు ఉదయం డ్యూటీకి వెళ్తున్న క్రమంలో వరంగల్ పోచమ్మ మైదానం వద్ద తన రియల్ మి కంపెనీ సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న వరంగల్ ట్రాఫిక్ హోమ్ గార్డ్ ఆర్.నరేష్ కుమార్ కు దొరకగ, వెంటనే అట్టి ఫోన్ ఎవరిది ఆర తీయగా సదరు వ్యక్తి దని తెలిసి,ఆ వ్యక్తి భార్య కవిత …
Read More »‘ప్రగతి యాత్ర’లో భాగంగా కాలనీలు, బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం 129 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు శ్రీరామ్ నగర్ కాలనీ మీదుగా పాదయాత్ర చేస్తూ వేమన నగర్, శ్రీకృష్ణ నగర్, సోనియా గాంధీనగర్, కార్తిక్ నేచర్ స్పేస్ లలో అభివృద్ధి పనులు పరిశీలించి, అక్కడక్కడా నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారు అందుకోవాలని సూచించారు. …
Read More »సేవాలాల్ జయంతి ముగింపు ఉత్సవాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి కేసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో సైతం తెలంగాణాలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు కానరావని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ …
Read More »సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించిన ఎంపీ నామ, ఎమ్మెల్యే సండ్ర
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ నామ నాగేశ్వరరావు గురువారం మధ్యాహం పెనుబల్లి మండలంలోని సూరయ్య బంజర్, కొత్త కారాయిగూడెం, కుప్పెనకుంట్ల, పాత కుప్పెనకుంట్ల, తదితర గ్రామాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారితో తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు ప్రారంభించారు.కొత్త సీసీ రోడ్లకు కూడా శంకుస్థాపన చేశారు.అనంతరం కుప్పెనకుంట్ల …
Read More »అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయింపు
ఖానాపూర్ పట్టణంలోని కొమరం భీం చౌరస్తా వద్ద అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ గారు స్థలం కేటాయించిన సందర్భంగా నేడు ఖానాపూర్ మండలం అంబేద్కర్ యువజన సంఘ & దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి నివాసంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ గారిని కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలిపారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని …
Read More »ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటా…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ, నల్ల పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటానని అన్నారు. ఆలయ …
Read More »‘వాక్య దేవాలయం యొక్క ప్రతిష్ఠ పండుగ’లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని స్కందా నగర్ లో పునః నిర్మిస్తున్న ‘వాక్య దేవాలయం యొక్క ప్రతిష్ఠ పండుగ’లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్సీ రాజేశ్వర రావు గారితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల …
Read More »సూరారం డివిజన్ లో ‘ప్రగతి యాత్ర’లో పర్యటించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం 129 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు టీఎస్ఐఐసీ కాలనీ మీదుగా పాదయాత్ర చేస్తూ రాజీవ్ గాంధీనగర్, స్కందా నగర్ లలో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించి, అక్కడక్కడా నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారు అందుకోవాలని సూచించారు. టీఎస్ఐఐసీ కాలనీలో రూ.3.05 కోట్లతో చేపడుతున్న …
Read More »ERRABELLI: దేవాదుల కాలువ నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
ERRABELLI: ఖైరతాబాద్ జిల్లా పరిషత్లో దేవాదుల కాలువ నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కాలువ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్ పాల్గొన్నారు. కాలువ ద్వారా నిర్మితమయ్యే 3 రిజర్వాయర్ల ద్వారా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు సాగునీరు అందుతుందని మంత్రి అన్నారు. నష్కల్ – ఉప్పుగల్ రిజర్వాయర్ కింద బమ్మెర, కొండాపురం, వావిలాల, మల్లంపల్లి, దర్దేపల్లి ముత్తారం, తిరుమలాయపల్లి, కొండూరు, కేశవాపురం, గన్నారం, కొలను పల్లి, కాట్రపల్లి, …
Read More »SABITA: భారాసలో చేరిన 120 మంది కుటుంబసభ్యులు
SABITA: రంగారెడ్డి జిల్లా జల్ పల్లి పరిధిలో కొంతమంది వ్యక్తులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారాసలో చేరారు.18, 19 వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో…..దాదాపు120 మంది కుటుంబసభ్యులు భారసలో తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో భారాస నేతలు నగేశ్, సాజీద్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. భారాస ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజా క్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని….మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. …
Read More »