మీరు మీ ఇంట్లో ఉన్న లేదా చుట్టూ ఉన్నపిల్లలను కొడుతున్నారా? ..కాస్త ఆగండి అయితే.. ఈ వార్త మీకోసమే.. పిల్లలను ఎందుకు కొట్టవద్దు అని ఇప్పుడు తెలుసుకుందాం. *ఇలా చేయడం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. *పిల్లల్లో భయాందోళనలు నెలకొంటాయి. *శారీరకంగా, మానసికంగా దెబ్బతింటారు. *పేరెంట్స్ ప్రతి తప్పుకు పిల్లవాడిని తిడితే.. తనను తాను చెడ్డ పిల్లవాడిగా భావించవచ్చు. *భయంతో మీకు ఏమీ చెప్పరు. మీ బిడ్డ మీ నుండి …
Read More »అబ్బాయిలు ఈ వార్త మీకోసమే..?
సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయిలను ఎరవేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సైబరాబాద్ CP సజ్జనార్ హెచ్చరించారు. అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్ చేయిస్తూ అబ్బాయిలను ముగ్గులోకి దించుతున్నారని చెప్పారు. రెచ్చగొట్టి బట్టలు విప్పించి, ఆ వీడియోను రికార్డు చేస్తారని తెలిపారు. ఆ వీడియోను బాధితులకు పంపించి.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు
Read More »అమ్మాయిలకు శుభవార్త..క్యూ కడుతున్న మగాళ్ళు !
ప్రస్తుతం ఎక్కడ చూసినా అబ్బాయిల కోరిక తీర్చుకోడానికి అమ్మాయిలను అద్దెకు తెచ్చుకొని రాత్రంతా ఎంజాయ్ చేసి వారి డబ్బులు ఇస్తారు. ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ ఇది. మరి అబ్బాయిల సంగతి పక్కనపెడితే అటు అమ్మాయిలకు కూడా అలాంటి కోరికలు కచ్చితంగా ఉంటాయి. కాని వారికి అది కొంచెం కష్టమే అని చెప్పాలి. లవర్ ని వదిలేసి సింగల్ గా ఉన్నవారు లేదా విరహవేదనతో భాదపడేవారు ఇలా ఎందరో ఉన్నారు. వారి …
Read More »విజయ్ దేవరకొండతో బిజినెస్ చేయనున్న ముద్దుగుమ్మ..ఎవరో తెలుసా ?
విజయ్ దేవరకొండ ఇటీవలే రౌడీ వేర్ అనే పేరుతో గార్మెంట్స్ బిజినెస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.ఈ సరికొత్త డిజైన్ లతో ఇప్పటివరకు బాయ్స్ కి మాత్రమే ఉండేవి.కాని ఇప్పుడు రష్మిక బ్రాండ్ తో అమ్మాయిలకు కూడా గార్మెంట్స్ అందించాలని ప్లానింగ్ లో విజయ్ ఉన్నాడు.ఇవి త్వరలోనే అందరికి అందుబాట్లోకి రానున్నాయి.అయితే అబ్బాయిల బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ ఉండగా..అమ్మాయిలకు రష్మిక మందన్న బ్రాండ్ అంబాసిడర్ అని సమాచారం.ఇప్పటికే …
Read More »ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం..సెల్ఫీ రూపంలో!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీలు తీసుకుంటుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్ రిజర్వాయర్ వద్ద ముగ్గురు యువకులు సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. మృతులు అవినాశ్ (32), సంగీత (19), సుమలత (18)లను రఘునాథపల్లి మండలం మేకలకట్టు గ్రామస్తులుగా గుర్తించారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఒకరి మృతదేహాన్ని వెలికి బయటికి తీశారు. మరో …
Read More »చిత్తూరు లో ..11 ఏళ్ల బాలికపై 5 మంది మైనర్ల్ అత్యాచారం..
ఏపీలో అత్యంత దారుణంగా బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న గుంటూరులో అతి దారుణంగా బాలికపై అత్యాచారం ఘటన మరవకముందే ..చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటు చేసుకుంది. స్థానిక భగత్ సింగ్ కాలనీలో 11 ఏళ్ల బాలికపై ఐదుగురు మైనర్ల అత్యాచారం చేశారు. డబ్బులు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి 14 ఏళ్ల బాలుడు ఆ బాలికను లొంగ దీసుకున్నాడు. అతడు లైంగిక వాంఛలు తీర్చుకున్న తర్వాత …
Read More »కళాశాల టాయిలెట్లలో సీసీ కెమెరాలు..వెనుకభాగం మాత్రమే రికార్డు
ఓ కళాశాల యాజమాన్యం చూపించిన అత్యుత్సాహం వల్ల జరిగిన సంఘటన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… అలీగఢ్లోని ధర్మసమాజ్ డిగ్రీ కళాశాలలో ఈ సీసీ కెమెరాలు దర్శనమిచ్చాయి. దీంతో వెంటనే సీసీ కెమెరాలను తొలగించకపోతే ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. అసలేజరిగిందంటే… స్టూడెంట్స్ పరీక్ష సమయంలో మూత్రశాలకు వెళ్లి చిట్టిలు తీసుకొచ్చి చూచిరాతలకు పాల్పడుతుంటారనే కారణంతో ధరమ్ సమాజ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ హేమ ప్రకాష్కు ఈ వినూత్న ఐడియా వచ్చింది. …
Read More »అర్ధరాత్రి ఇంట్లో.. ముగ్గురు బాలికలు..ముగ్గురు అబ్బాయిలు..రెడ్ హ్యండెడ్ గా ..?
నేటి సమాజంలో జీవితం అంటే ఏందో తెలియని వయస్సులో మైనర్ లు తప్పటడుగులు వేస్తున్నారు. ఏమీ తెలియని బాలికలు..అర్ధంతరంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగ ఒకేచోట పనిచేసే ఆ ముగ్గురూ ఒక మాటగా అనుకొని అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కారు. మంగళగిరి పట్టణ పోలీసుల కథనం ప్రకారం… స్థానిక పార్క్ రోడ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు మెయిన్ బజారులో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంటారు. …
Read More »ఇద్దరు యువకులు అమ్మాయితో అసభ్యంగా…. ప్లీజ్ మేడమ్.. ప్లీజ్ మేడమ్…వంద సార్లు
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనం అయ్యింది. ఓ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టస్ గా పని చేస్తున్న అమ్మాయి… శనివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. పార్కింగ్ ప్లేస్ లో భరత్, కల్యాణ్ అనే ఇద్దరు యువకులు ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె స్థానిక పోలీసులకు కంప్లయింట్ చేసింది. …
Read More »అమ్మాయిలు చున్నీలను ముడివేసి కిందకి పంపించి… ఏం చేశారో తెలిస్తే షాక్
ఓ ప్రైవేటు మహిళా కళాశాల హాస్టల్ వద్ద ప్రమాదం జరిగింది. స్నేహితురాలికి బిర్యాని ప్యాకెట్లు, బిస్కెట్లు తీసుకువచ్చి చున్నీల సహాయంతో భవనంలోని మూడో అంతస్తుకు పంపే క్రమంలో విద్యుత్ ప్రమాదం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేయూ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఈ సంఘటన చోటుచేసుకోగా స్థానికుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ప్రైవేటు కళాశాలలోని హాస్టల్లో ఉంటున్న స్నేహితురాలి కోసం బయటి …
Read More »