మన రాష్ట్రాన్ని ఓ దొంగ, రాక్షసుడు, నేరగాడు పాలిస్తున్నాడని ఆ దొంగను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా మోస్తుందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా తనకు అండగా నిలిచిన పార్టీ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని రేపటి పాలనకు బూత్ కమిటీ సభ్యులే దిక్కూచిగా నిలబడతారన్నారు. ప్రతీ కార్యకర్తకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. మంగళవారం నెల్లూరు …
Read More »