క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లకు ప్రేక్షకుల రాకపై విధించిన ఆంక్షలను మరింత సడలించింది. స్టేడియాల్లో 25 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చిన బీసీసీఐ.. తాజాగా 50శాతం ప్రేక్షకులు వచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు టికెట్ నిర్వహణ చూసే ‘బుక్షో’ ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి అన్నిరకాల కరోనా రూల్స్ను ఎత్తివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ …
Read More »ఈ ఏడాది టాప్ 20 బుక్ మై షో సినిమాలు ఇవే..!
ఈ ఏడాది విడుదలైన సినిమాలు విషయానికి వస్తే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే మూవీ టికెట్స్ బుకింగ్ లో టాప్ లో ఉన్న సైట్ ఏదంటే అది బుక్ మై షో అని చెప్పాలి. అయితే వీరు ఏడాదికి సంబంధించి టికెట్లు కొనుగోలు పరంగా టాప్ 20సినిమాల లిస్టును విడుదల చేసింది. ఇందులో అవెంజర్స్ మొదటి స్థానంలో ఉంది. ఇందులో కొన్ని సౌత్ …
Read More »