టాలీవుడ్, బాలీవుడ్ 80 నాటి అగ్ర నటులు ఒకే చోట కనువిందు చేశారు. ఇండ్రస్ట్రీలో హీరో హీరోయిన్లు, సహా నటుల మధ్య చక్కటి అనుబంధం ఉంటుంది. అందరికీ చాలా మంది అభిమానులు ఉంటారు. ఒకరు ఇద్దరు స్టార్లను ఒక్క చోట చూస్తేనే అభిమానులు రెండు కళ్లు చాలవు. అలాంటిది అలనాటి స్టార్లు అంతా ఒక్కచోట చేరితే ఆ సందడి మామూలుగా ఉండదు. అభిమానులకు అయితే కన్నుల పండుగే. తాజాగా 80 …
Read More »మోరూన్లో మైమరిపిస్తోన్న రాశిఖన్నా
హాట్ హాట్ అందాలు చూపిస్తూ.. డోస్ పెంచేసిన ఇషా గుప్తా!
ఓటీటీలో లాల్ సింగ్ చడ్డా.. ఎందులో అంటే!
బాలీవుడ్ స్టార్ అమీర్ఖాన్ హీరోగా నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. నాగచైతన్య కీలకపాత్రలో కనిపించారు. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ బాయ్కాట్ సెగ వల్ల బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్లో ఆడలేదు. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కరీనాకపూర్ హీరోయిన్.
Read More »మెగాస్టార్ అలా చేస్తారని కలలో కూడా అనుకోలేదు: సత్యదేవ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న సినిమా గాడ్ఫాదర్. ఇందులో సత్యదేవ్ ఓ లీడింగ్ రోల్లో అలరించనున్నారు. త్వరలో గాడ్ఫాదర్ ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో సత్యదేవ్ ఆ మూవీ, మెగాస్టార్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓరోజు సెట్లో అన్నయ్య లంచ్కి పిలిచారని వెళ్లారట సత్యదేవ్. వెంటనే ఓ స్టోరీ చెప్పడం ప్రారంభించారట మెగాస్టార్. చిరు అలా తనకు స్టోరీ చెప్పడంతో షాక్ అయిన సత్యదేవ్ నోరెళ్లబెట్టి అలా …
Read More »ప్రభాస్ ”ప్రాజెక్ట్ కే”తో మూడో ప్రపంచ యుద్ధం.. భారీ యాక్షన్స్ పక్కా..!
డార్లింగ్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతోంది ప్రాజెక్ట్ కే. ఈ మూవీని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించనున్నారు. ఇందుకోసం 5 భారీ యాక్షన్ బ్లాకులు ఉండనున్నాయి. ప్రత్యేక వ్యూహాలతో సీన్స్ను తీసేందుకు నాలుగు వేర్వేరు యానిట్లను నిర్మించనున్నారు. వీటిని రూపొందించేందుకు నలుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు పనిచేయనున్నారు. మొత్తానికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ థ్రిల్లర్గా రానుంది. ఈ …
Read More »రైతులకు అండగా నిలిచిన బాలీవుడ్ మెగాస్టార్..!
రెండు వేల మందికి పైగా రైతుల అప్పులను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీర్చేశారు. ఈ రైతులంతా బిహార్కు చెందినవారు. బిహార్కు చెందిన మొత్తం రుణగ్రహీత రైతుల్లో తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న 2100 మంది రైతులను ఎన్నుకోని వారి రుణాలను అమితాబ్ బ్యాంకులకు వన్టైం సెటిల్మెంట్ కింద క్లియర్ చేశారు. కూతురు స్వేతా బచ్చన్, కొడుకు అబిషేక్ బచ్చన్ చేతుల మీదుగా బాధిత రైతులకు అమితాబ్ సాయం చేశారు. …
Read More »