వివాదాస్పదమైన టీవీ9 రవిప్రకాష్ వివాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. సంస్థ సీఈఓగా మహేంద్ర మిశ్రాను నియమిస్తూ డైరక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకొంది. కొత్త సీఓఓగా సింగారావును నియమించారు.ఇదే విషయాన్ని బోర్డు సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. శుక్రవారం ఏబీసీఎల్ బోర్డు డైరెక్టర్లందరూ సమావేశం అయ్యారు. టీవీ9లో కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్కు మధ్య తీవ్ర వివాదం నెలకొనడంతో కొత్త యాజమాన్యం ఇవాళ సమావేశమై కొత్త సీఈఓనుా నియమించింది. ప్రస్తుతం …
Read More »