కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ .. ఆ పార్టీకి చెందిన అత్యంత కీలక నేత డీకే శివకుమార్ గెలుపొందారు. కనకపుర నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. కర్ణాటక కాంగ్రెస్ లో స్టార్ లీడర్ గా, వ్యూహకర్తగా పనిచేసిన డీకేశి.. ప్రస్తుతం PCC చీఫ్ గా ఉన్నారు. పార్టీ శ్రేణులు ‘డీకేశి’గా పిలుచుకునే ఈయన సీఎం అభ్యర్థిగానూ ప్రచారంలో ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు …
Read More »కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓడుతున్న సంతోషంగా ఉన్న బీజేపీ- ఎందుకంటే..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ మాత్రం ఒక విషయంలో సంతోషంగా ఉంది. సెంటిమెంట్ ప్రకారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓడిపోతే కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెబుతోంది. 2013లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 40, కాంగ్రెస్ కు 122 సీట్లు వచ్చాయి.. అయితే ఆ తర్వాత 2014లో …
Read More »బ్రహ్మనందం ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ ఓటమి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కౌంటింగ్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొనసాగుతోంది. అయితే, చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోసం కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. రెండో స్థానంలో సుధాకర్ ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి 124.. …
Read More »కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్లాన్ బి అమలు చేస్తున్న బీజేపీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు శనివారం విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 124.. బీజేపీ పార్టీకి 70.. జేడీఎస్ పార్టీకి 23.. ఇతరులకు 7 స్థానాల్లో అధిక్యం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోతామని నిర్ధారణకు వచ్చిన బీజేపీ పార్టీ ప్లాన్ బీ అమలు చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా జేడీఎస్ తో సంప్రదింపులు జరుపుతూ ప్లాన్ Bని అమలు చేసేందుకు …
Read More »సీఎం జగన్ కు హైకోర్టు షాక్
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు షాకిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరుకు రోడ్లలో సభలు, రోడ్ షోలను నియంత్రించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్-1 ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో ఇచ్చారని …
Read More »పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ
ప్రముఖ స్టార్ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏపీలో వచ్చేడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పక్కా అని తేలిపోయింది. పొత్తులకు ఒప్పుకోని వారు ఎవరైనా ఉంటే వారిని ఒప్పిస్తానని జనసేనాని స్పష్టం చేశారు. ఇదే విషయం ఢిల్లీలో కూడా మాట్లాడానని చెప్పారు. అంటే బీజేపీ కూడా కలిసి రావాలని ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఒక వేళ బీజేపీతో కలిసి రాకపోతే పవన్ టీడీపీతోనే …
Read More »తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో బీజేపీ నేత స్టాలిన్ సర్కార్పై ఆరోపణలు చేశారు. బీజేపీ నేత అన్నామలై ఈ అంశంపై పలు మీడియా సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఇవాళ డిఫమేషన్ కేసును ఫైల్ చేశారు. స్టాలిన్ ఫ్యామిలీ అవినీతికి పాల్పడుతున్నట్లు బీజేపీ నేత తన డీఎంకే ఫైల్స్ …
Read More »చంద్రబాబుకు సుప్రీం కోర్టు షాక్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు లైన్క్లియర్ అయ్యింది. దీనిపై హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్టు …
Read More »పవన్ కు మద్ధతుగా చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ సినీ నటుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్ధతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టపోతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ఆరోపించారు. ‘మంత్రులు ఒక్క చోట కూడా రైతుల దగ్గరకు, పొలాల్లోకి …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.. 4,282 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్గా () ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,70,878 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో …
Read More »