Home / Tag Archives: bjp (page 54)

Tag Archives: bjp

మున్సిపాలిటీల్లోనూ వార్డు కార్యాలయాలు

నెల వ్యవధిలోనే విజయవంతంగా హైదరాబాద్‌లో 150 వార్డుల్లో వార్డు కార్యాలయ వ్యవస్థను ప్రారంభించి జీహెచ్‌ఎంసీ ప్రజల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నదని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో కూడా వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తామని చెప్పారు. వార్డు కార్యాలయాలను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ర్టాలవారు వస్తారని చెప్పారు. దేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులు తెలంగాణలో ఉడటం గర్వకారణమని చెప్పారు. ప్రతి నెలా మౌలిక వసతుల …

Read More »

కుమురం భీం, కుమురం సూరులకు జడ్పీచైర్ పర్సన్ కోవ లక్ష్మి నివాళులు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవం సందర్భంగా శనివారం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ గ్రామంలో ఆదివాసీ గిరిజన పోరాట వీరులు కుమురం భీం, కుమురం సూరు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పీచైర్ పర్సన్ కోవ లక్ష్మీ . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఎంపీపీ పెందోర్ మోతీరాం, ఎంపీడీవో సత్యనారాయణ, బీఆర్ఎస్ మాండలాధ్యక్షుడు ఉత్తమ్, బీఆర్ఎస్ నాయకులు యూనిస్, రాజయ్య, …

Read More »

ఐటి హబ్ అంటే ఏందో తెలుసా…?

ఐటి హబ్ అంటే ఏందో తెలుసా…అది తెలువకుండా దాని గురించి మాట్లాడితే చదువుకున్నోళ్లు మాత్రమే కాదు కంప్యూటర్ పై సరయిన పరిజ్ఞానం లేని వారు కూడా నవ్వుకుంటారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. అది తెలియాలి అంటే కనీస పరిజ్ఞానం ఉండాలి అని ఆయన దెప్పి పొడిచారు. పట్టణ ప్రగతి లో బాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి …

Read More »

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించిన ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ’ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి నగర్ పుచ్చలపల్లి సుందరయ్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ రామకృష్ణ రావు గారితో …

Read More »

జీహెచ్ఎంసీ  లో సరికొత్త మార్పుకు నాంది

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ   తన స్వరూపాన్ని మ‌రోసారి మార్చుకోనున్నదని మంత్రి కేటీఆర్‌   అన్నారు. నేటి నుంచి సరికొత్త పాలన అందుబాటులోకి వస్తున్నదని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో వార్డు కార్యాలయాలను   అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పౌర సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేసిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. కాచిగూడలో …

Read More »

క్రీడాకారులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ కు చెందిన Futsal Sports 5గురు క్రీడాకారులు ఇబాదుల్లా ఖాన్, ఇబ్రహీం అలీ, షేక్ ఒమర్, జుబైర్ బిన్ సుల్తాన్, మొహమ్మద్ జవాధ్ హుస్సేన్ లు త్వరలో ఖతార్ లో జరగనున్న Asian Futsal Cup- 2023 లో …

Read More »

ప్రధాని మోదీపై ట్విట్టర్ మాజీ సీఈఓ సంచలన వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేందర్  మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘రైతుల నిరసనను, ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న వారి అకౌంట్లను బ్లాక్ చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. లేదంటే దేశంలో ట్విటర్ను బ్లాక్ చేస్తామంది. మా కార్యాలయాలు మూసేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై రైడ్స్ చేయిస్తామని (చేశారు కూడా) పేర్కొంది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి’ …

Read More »

ప్రధాని మోదీ,సీఎం యోగి పై చర్చ వల్ల ఓ నిండు ప్రాణం బలి

ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి జరిగిన ఓ చర్చ ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. తన సోదరుడి కుమారుడి పెళ్లి కోసం మీర్జాపూర్ వెళ్లిన రాజేశార్.. తిరిగి కారులో వస్తున్నారు.. ఈ తిరుగు ప్రయాణంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిలపై డ్రైవర్లో చర్చ మొదలైంది. వారి మధ్య మాటామాటా పెరగడంతో డ్రైవర్ కు కోపం వచ్చింది.. దీంతో రాజేష్ ను  కారు …

Read More »

మంత్రి రోజాకు అసలు ఏమైంది..?

తమిళనాడులో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మంత్రి రోజాకు చికిత్స కొనసాగుతోంది. మరో 2 రోజులు ఆమె తమ అబ్జర్వేషన్ లో ఉంటారని వైద్యులు తెలిపారు. అయితే మంత్రి రోజా కొంతకాలంగా వెన్నెముక, కాలు నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో ఇంటివద్దే ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. అయినా నొప్పి తగ్గకపోవడం, కాలు వాపు రావడంతో శుక్రవారం రాత్రి ఆమెను చెన్నైకి తరలించారు. ఇదే సమస్యతో ఇటీవల కేబినెట్ భేటీకి కూడా …

Read More »

నెరడిగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలకు, గూడలకు గ్రామాల్లోకి వెళ్ళడానికి సరిగా రోడ్లు కూడా ఉండక ఆరోజుల్లో ప్రజలు ఇబ్బందులు పడే రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత చిరకాల వాంఛలు అయిన రోడ్లు నిర్మించుకోవడంలో భాగంగా ఈరోజు నెరడిగొండ మండలంలోని కిష్టపూర్ గ్రామానికి మరియు శంకరపూర్ గ్రామానికి మరియు లింగట్ల గ్రామాలకి 2 కోట్ల 43 లక్షలతో ఐటిడిఎ ద్వారా అద్భుతమైన రోడ్ల నిర్మాణానికి గౌరవ బోథ్ శాసన సభ్యులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat