తెలంగాణ వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు జై కొడుతూ బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వంగూరి నర్సింహా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ …
Read More »సాయిచంద్ కుటుంబానికి సిఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా వుంటారు
తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాయిచంద్ కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బంది కలగకుండా పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయిలు అందజేశారు. సాయిచంద్ కుటుంబానికి సిఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా వుంటారు . ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, కట్టెల …
Read More »సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష రద్ధు
తెలంగాణ రాష్ట్ర సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్ నెలలో 4న నిర్వహించిన పరీక్షను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు రద్దు చేసింది. గతంలో నిర్వహించిన ఈ పరీక్ష నిర్వహణలో లోపాలను ఎత్తిచూపుతూ అభిలాష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఇప్పటికీ ఫలితాలు విడుదల చేయలేదు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నోటిఫికేషన్, పరీక్షలను రద్దు చేస్తూ …
Read More »ఎమ్మెల్యే రేగా కాంతారావుకి సన్మానం
తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు ని త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గారు ఇటీవల కొన్ని రోజుల క్రితం టికెట్ ఖరారు …
Read More »కాంగ్రెస్ పగటి కలలు!
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ నేతల తీరు వారి అధికార దాహాన్ని, అధికారం కోసం వారి అసహనాన్ని తేటతెల్లం చేస్తున్నది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాటలు, చేతులు మరీ శ్రుతిమించుతున్నాయి. ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత కోతల రాయుడి తరహా మాటలతో ఊరేగుతున్నారు. నాలుగు నెలల తర్వాత అధికారం మాదేనని, బీఆర్ఆర్ఎస్ బంగాళాఖాతంలో కలుస్తుందని కాంగ్రెస్ నేతలు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. అవినీతి …
Read More »చంద్రబాబుతో పురంధేశ్వరీ కుమ్మక్కు..బాలయ్యను వదిలిపెట్టను..లక్ష్మీపార్వతి ఫైర్..!
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. ఢిల్లీలో ఈ జరిగిన కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరినీ ఆహ్వానించారు. కానీ ఆయన సతీమణి వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతిని మాత్రం ఆహ్వానించలేదు..దీంతో ఇవాళ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీతో …
Read More »జగదీష్ కుటుంబానికి బీఆర్ ఎస్ పార్టీ కోటి యాభై లక్షల ఆర్థిక సాయం
ములుగుజిల్లా మల్లంపల్లి మాజీ జెడ్పి చైర్మన్ కి,శే, కుసుమ జగదీశ్ చిత్రపటానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ. ప్రకాశ్, పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత పూల మాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపించిన ఒక కోటి 50 లక్షల …
Read More »వీల్ చైర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో BDC దివ్యాంగ్ వీల్ చైర్ ఆల్ పార క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణ అధ్వర్యంలో హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియంలో సెప్టెంబర్ 9, 10 తేదీ లలో జరుగనున్న వీల్ చైర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ వాల్ పోస్టర్ ను …
Read More »తెలంగాణలో సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు
తెలంగాణలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలానికి చెందిన 1186 మంది దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3016/- రూపాయల నుంచి 4016/- రూపాయల పెంచిన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను కల్లూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం దివ్యాంగుల అందరికీ భోజనాన్ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే సండ్ర వెంకట …
Read More »ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నది. దాదాపు 1500 ఐ.టి, ఐ.టి.ఈ.ఎస్ కంపెనీలకు నిలయంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ సత్వర నిర్ణయాలు, అభివృద్ది ప్రణాళికలతో తెలంగాణ ఏర్పడేనాటికి ఐ.టి ఎగుమతుల విలువ రూ.57, 258 కోట్లు ఉంటే 2022-23 నాటికి రూ. 2,41,275 కోట్లకు చేరి 9,05,715 …
Read More »