ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ఏపీ బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జీవీఎల్, పురంధేశ్వరీ వంటి నేతలు అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతు తెలుపగా, విష్ణువర్థన్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, సుజనా చౌదరి వంటి నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల ఏర్పాటుపై ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ …
Read More »నీరు-చెట్టు,హౌజింగ్ స్కీం పథకాల్లో 30000కోట్ల అవినీతి ..!
అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .తాజాగా గత నాలుగు ఏండ్లుగా మిత్రపక్షంగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన బీజేపీ పార్టీ నేతలు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నాలుగు ఏండ్లుగా ప్రత్యేక ఫ్యాకేజీ చాలు అని డ్రామాలు ఆడిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయి అని స్పెషల్ స్టేటస్ అంటున్నారు . …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుపై సీబీఐ విచారణ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్ళుగా ముప్పై వేల కోట్ల రూపాయలను అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకున్నారా ..తన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మరో డెబ్బై వేల కోట్లను దోచుకున్నారా .. see also;వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..! అంటే అవును అనే అంటున్నారు ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ …
Read More »మమతా బెనర్జీ కూడా ఇంత దారుణంగా ఎప్పుడూమాట్లాడలేదు..మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు
ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు దిగజారుడు మాటలతో ప్రధాని మోడీని దూషిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. ప్రధాని మోడీని ఉద్దేశించి ఏపీ పర్యాటకశాఖ మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ మాధవ్ న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీయే మహిళలపై అత్యాచారాలు ప్రోత్సహిస్తున్నారంటూ మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి …
Read More »