Home / Tag Archives: bjp governament (page 29)

Tag Archives: bjp governament

ఇది రైతుల విజయం: మంత్రి నిరంజన్‌ రెడ్డి

సాగు చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఇది రైతుల విజయమని చెప్పారు. దేశంలో వాస్తవ పరిస్థితిని మోదీ సర్కార్‌ ఇప్పటికైనా గుర్తించిందన్నారు. దేశ రైతాంగానికి, ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పడం హుందాగా ఉందన్నారు. రైతు పోరాటాలకు ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. ఆలస్యమైనా సముచితమైన నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వణికించే చలిలో కూడా ఉద్యమం చేసిన …

Read More »

ఇది రైతు విజయం – మంత్రి KTR

నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఇవాళ ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నవారి శ‌క్తి క‌న్నా.. ప్ర‌జాశ‌క్తియే ఎప్ప‌టికీ గొప్ప‌ద‌ని మంత్రి కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. రైతుల చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించ‌డంలో తెలంగాణ స‌ర్కార్ ముందున్న విష‌యం తెలిసిందే. కేంద్రం తెచ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ తెలంగాణ ప్ర‌భుత్వం ఆందోళ‌న కూడా చేప‌ట్టింది. అయితే ట్విట్ట‌ర్ వేదిక …

Read More »

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన నిర్ణయం

 అన్నదాత‌లు విజ‌యం సాధించారు. ఎట్ట‌కేల‌కు కేంద్రం దిగివ‌చ్చింది. నూత‌న‌ సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించింది. మూడు కొత్త వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి నిర్ణ‌యాల్లోనూ వెన‌క్కి త‌గ్గ‌ని మోదీ స‌ర్కార్‌.. అన్న‌దాత‌ల ఆగ్ర‌హానికి త‌లొగ్గింది. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు.. నూత‌న సాగు చ‌ట్టాల‌ను రైతులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. …

Read More »

కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం.. అంతం కాదిది ఆరంభం మాత్ర‌మే- సీఎం కేసీఆర్

తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతుల మ‌హాధ‌ర్నాకు సంఘీభావంగా విచ్చేసిన పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులంద‌రికీ సీఎం కేసీఆర్ స్వాగ‌తం తెలిపారు. ఇందిరా పార్కు వ‌ద్ద చేప‌ట్టిన రైతు మ‌హాధ‌ర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.ధ‌ర్మంగా, న్యాయంగా వ్య‌వ‌సాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. కేంద్రం విధానాల వ‌ల్ల మ‌న రైతాంగం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. నేటి కేంద్ర ప్ర‌భుత్వం రైతాంగం, వ్య‌వ‌సాయం ప‌ట్ల‌ …

Read More »

మా వడ్లు కొంటరా.. కొనరా? సేకరణపై స్పష్టతనివ్వండి

ఏడాదికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత బియ్యం కొనుగోలు చేస్తారో స్పష్టతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు డిమాండ్‌ చేశారు. బుధవారం ప్రధానికి రెండు పేజీల లేఖను రాసిన కేసీఆర్‌.. వ్యవసాయరంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు, పెరిగిన దిగుబడి గురించి వివరించారు. అదే సమయంలో దేశంలో ఆహార భద్రత కల్పనలో కేంద్రం బాధ్యతను విస్మరించరాదని పేర్కొన్నారు. ఈ లేఖను కేంద్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి …

Read More »

బీజేపీని వదిలిపెట్టం.. వెంటాడుతూనే ఉంటం – సీఎం కేసీఆర్‌

వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సృష్టించిన విధ్వంసంపై సీఎం శ్రీ కేసీఆర్‌ గారు నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం సమావేశం అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని నేను నేరుగా అడుగుతున్న. యాసంగిలో నువ్వు వరి వేయమన్నది నిజమా? కాదా?. ఒక వేళ నువ్వు తప్పు చెబితే రైతులకు క్షమాపణ చెప్పాలే. నేను …

Read More »

ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలి-బీవీ రాఘవులు

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.ఎక్కువ ధాన్యం పండించే రాష్ర్టాలకు కేంద్రం తీవ్రమైన అన్యాయం చేస్తున్నదని, దీనివల్ల తెలంగాణ ఇబ్బందుల పాలవుతున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు …

Read More »

రేపటి ధర్నాలకు సిద్ధం కావాలని TRSWP కేటీఆర్ పిలుపు

తెలంగాణ సర్కార్ చాల రోజుల తర్వాత పోరుకు సిద్ధమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ధర్నాలు, నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెరాస పార్టీ.. ఇప్పుడు కేంద్రం ఫై పోరుకు సిద్ధమైంది. తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుండడంతో తెరాస సర్కార్ ఉద్యమం చేపట్టబోతుంది. ఒక్క ధాన్యం కూడా మిగలకుండా కేంద్రం కొనుగోలు చేయాలనీ..ఆలా చేసే వరకు ఉద్యమం చేపట్టాలని డిసైడ్ …

Read More »

మళ్లీ MODI నే నెం-1

అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తొలి స్థానంలో నిలిచారు. మొత్తం 70% రేటింగ్‌తో మోదీ అగ్ర స్థానం నిలబెట్టుకున్నారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రెటర్ 66%తో, ఇటలీ ప్రధాని మారియో 58%తో, జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ 54%తో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ 47%తో, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 44%తో తర్వాతి స్థానాల్లో …

Read More »

ఉచిత రేషన్‌ ఈ నెలకే ఆఖరు: కేంద్రం

ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్‌ను పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాంశు పాండే శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకొన్నదని చెప్పారు. ఉచిత రేషన్‌ విధానం ఈ నెల 30వరకే అమల్లో ఉంటుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో పేదలకు గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద గతేడాది మార్చి నుంచి కేంద్ర ప్రభుత్వం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat