Home / Tag Archives: bjp governament (page 19)

Tag Archives: bjp governament

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను చూసి భయపడుతున్న మోదీ

చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిపై చర్చ‌ను కోరుతూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై.. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో ఓటింగ్‌కు భార‌త్ హాజ‌రుకాలేదన్న సంగతి విధితమే. అయితే ఈ అంశం గురించి  ట్విట్ట‌ర్ ద్వారా నిప్పులు చెరిగారు  మ‌జ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ట్విట్టర్ వేదికగా ఒవైసీ  ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా ఆయన వీఘర్ ముస్లింల సమస్యపై ముఖ్యమైన ఓటు వేయకుండా చైనాకు సాయపడాలని భారత్ ఎందుకు …

Read More »

కేంద్ర సర్వీసులు వద్దంటున్న అఖిల భారత సర్వీస్‌ (ఏఐఎస్‌) అధికారులు

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ సర్కారు తీరుతో కేంద్ర సర్వీసులంటేనే అఖిల భారత సర్వీస్‌   అధికారులు ఇష్టపడటం లేదు. ఆ వైపు కూడా చూడటం లేదు. దీంతో వారిని డిప్యూటేషన్‌పై ఢిల్లీకి పంపాలని కేంద్రం రాష్ర్టాలను విన్నవిస్తున్నది. దీనికి కారణం ఏంటంటే కేంద్రంలో సరిపడా ఏఐఎస్‌లు లేకపోవటమే. అఖిల భారత సర్వీసుల్లో సంస్కరణలు చేపట్టే దిశగా ప్రిన్సిపల్‌ సెక్రటరీస్‌ ఆఫ్‌ స్టేట్స్‌/యూటీస్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఇందులో పాల్గొన్న …

Read More »

మోదీ సర్కారుకు మంత్రి కేటీఆర్ సిఫార్సు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం మిష‌న్ భ‌గీర‌థ‌కు జాతీయ అవార్డు రావ‌డంపై   ఐటీ,పరిశ్రమల మరియు పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాల‌కు సుర‌క్షిత తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తున్నందుకు గాను ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రాన్ని గుర్తించిన కేంద్రానికి మంత్రి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. రూ. 19 వేల కోట్లు ఇవ్వాల‌న్న …

Read More »

బీజేపీ ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ రాష్ట్ర  మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ సాక్షిగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డాలర్‌తో రూపాయి మారకంవిలువ నానాటికీ పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రూపాయి విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోతున్న వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్‌ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫొటో వెతుకుతూ బిజీగా ఉన్నారన్నారు. రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని చెబుతున్నారని …

Read More »

కేంద్ర ఆదాయపు పన్ను శాఖలో భారీగా మార్పులు

కేంద్రంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖలో భారీగా మార్పులు చేసింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన 86 మంది సీనియర్ అధికారులను కేంద్ర ప్రభుత్వం నిన్న సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు సీబీడీటీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆదాయపు పన్ను శాఖలో చీఫ్ కమిషనర్ స్థాయి 86 మంది అధికారులను బదిలీ చేయగా.. పలువురు అధికారులకు పదోన్నతులు ఇచ్చింది.హైదరాబాద్‌ ఇన్‌వెస్టిగేటింగ్‌ …

Read More »

ప్రమాదంలో 6కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటా ..?

ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దేశ వ్యాప్తంగా భారతీయులందరూ తమ తమ  ఇండ్ల వద్ద జాతీయ పతాకాలు ఎగురవేసిన సంగతి విదితమే.ఈ క్రమంలో జాతీయ జెండాతో దిగిన సెల్ఫీ ఫొటోలను ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ యావత్ భారతవానికి పిలుపునిచ్చారు..ప్రధాని పిలుపునందుకుని దేశంలో కోట్లాది మంది భారతీయులు తమ …

Read More »

రేపు ప్రధాని పుట్టిన రోజు-బీజేపీ వినూత్న నిర్ణయం

ప్రధానమంత్రి నరేందర్ మోదీ రేపు సెప్టెంబర్ పదిహేడో తారీఖున  పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో ఆ రాష్ట్ర  బీజేపీ శాఖ నేతృత్వంలో  రేపు గోల్డ్ రింగులు పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని  RSRM హాస్పిటల్లో రేపు జన్మించే శిశువులకు 2 గ్రాముల చొప్పున రింగులు అందజేయనుంది. సుమారు 10-15 మంది పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అలాగే మోదీ 72వ వడిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సీఎం …

Read More »

పశ్చిమ బెంగాల్ మంత్రి మొలోయ్‌ ఘటక్‌  ఇళ్లపై సీబీఐ దాడులు

 పశ్చిమబెంగాల్‌ కి చెందిన అధికార పార్టీ టీఎంసీ నేత.. ఆ రాష్ట్ర  న్యాయశాఖ మంత్రి మొలోయ్‌ ఘటక్‌  ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్‌కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్‌సోల్‌లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో మొలోయ్‌పై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది. కాగా, రాష్ట్రంలో బొగ్గు స్మగ్లింగ్‌పై పార్టీ ప్రధాన కార్యదర్శి …

Read More »

రైల్వే ప్రయాణికులకు బిగ్ షా

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే షాకిచ్చింది. ఈ ఒక్కరోజే బుధవారం నాడు దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో రాకపోకలు జరపాల్సిన మొత్తం 173 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మరమ్మతుల పేరుతో ఏకంగా నూట డెబ్బై మూడు రైళ్లను రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వీటితో పాటు మరో ముప్పైదు రైళ్ల గమ్యస్థానాల స్టేషన్లను మారుస్తూ రైల్వే …

Read More »

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్  మరోసారి సంచలన వ్యాఖ్యలు

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ , కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్  మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరహాలో బీహార్  రాష్ట్రంలోనూ మసీదులు, మదర్సాలపై  సర్వే చేయాలని గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘బీహార్ రాష్ట్రంలోని సీమాంచల్ రీజియన్‌లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న మసీదులు, మదరసాలు ఎవరు నిర్వహిస్తున్నారు? అందులో ఎవరు నివాసముంటున్నారు? అనే సమాచారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat