దేశీయ వ్యాపార దిగ్గజాల్లో మరో సంచలనాత్మక విరాళం ప్రకటించారు ప్రఖ్యాత మొబైల్ సేవల కంపెనీ అధినేత సునీల్ భారతీ మిట్టల్. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, అతని భార్య రోహిణీ నీలేకనిలు తమ సంపదలోని సగ భాగాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించి కార్పొరేట్ వర్గాల దాతృత్వం వైపు అందరిచూపును తిప్పుకొనేలా చేసిన తీరుకు కొనసాగింపుగా…మిట్టల్ ఏకంగా ఏడువేల కోట్ల విరాళం ప్రకటించారు. మిట్టల్ గ్రూప్నకు చెందిన దాతృత్వ సంస్థ …
Read More »