తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి చేసిన చెరువులు, చెక్ డ్యాంలను పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ నిపుణుల బృందం పరిశీలించనుంది. మార్చి 2, 3 తేదీల్లో పలు జిల్లాల్లో పర్యటించనుంది. అనంతరం భూగర్భ జలాల రీఛార్జింగ్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ కు సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ఈనెల 16న భగవంత్ కూడా కొండపోచమ్మ సాగర్ …
Read More »పంజాబ్ సీఎం కు ఢిల్లీ సీఎం మద్ధతు
పంజాబ్ సీఎం అయిన భగవంత్ కు ఆప్ ఆధినేత.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మద్దతుగా నిలిచారు. ఇటీవల జర్మనీ దేశం నుంచి ఢిల్లీ వస్తుండగా తప్పతాగి ఉండటంతో పంజాబ్ సీఎం భగవంత్ ను తాను ప్రయాణిస్తోన్న విమానం నుంచి దించేశారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ సందర్భంగా ఖండించారు. ‘పంజాబ్ రాష్ట్రంలో గత 75 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయని మంచి పనులను ముఖ్యమంత్రిగా …
Read More »పంజాబ్ ప్రజలకు సూపర్ న్యూస్..ఇకపై ఫ్రీ!
పంజాబ్లో సీఎం భగవంత్ మాన్ ఆధ్వర్యంలోని ఆమ్ఆద్మీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్ సర్కారు నెలరోజుల పాలన పూర్తయిన సందర్భంగా కొత్త కానుక ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికీ నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకాన్ని ప్రకటించేందుకు ముందు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో భగవంత్మాన్ సమావేశమై చర్చించారు. దీంతో ప్రభుత్వంపై …
Read More »పంజాబ్లో దుమ్ములేపిన ఆప్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవే..
దిల్లీ: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. యూపీ, పంజాబ్ ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఈరోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎగ్జిట్పోల్ అంచనాలను దాదాపుగా నిజం చేస్తూ ఫలితాలు వచ్చాయి. యూపీలో తొలి నుంచే అధికార బీజేపీ ఆధిక్యం కొనసాగింది. ఉత్తరాఖండ్, మణిపూర్లోనూ కాషాయ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. రాజకీయ విశ్లేషకులు ఊహించిన విధంగానే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. …
Read More »