Home / Tag Archives: bcci (page 28)

Tag Archives: bcci

చరిత్ర సృష్టించిన మిథాలీ..

టీం ఇండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ చరిత్ర సృష్టించింది.దీంతో తన ఖాతాలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది మిథాలీ.ఇంటర్నేషనల్ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డే మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా మిథాలీ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లేట్ ఎడ్వర్ట్ అత్యధికంగా నూట తొంబై మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది.తాజాగా మిథాలీ ఆమెను దాటి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది .నాగ్ పూర్ …

Read More »

డేవిడ్ వార్నర్ కు షాక్ ..!

ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ ను కుదిపేస్తున్న అంశం బాల్ ట్యాంపరింగ్ వివాదం.ఈ వివాదంలో ప్రధాన సూత్రధారిగా డేవిడ్ వార్నర్ మీద స్వయంగా బోర్డు అధికారులే వ్యాఖ్యలు చేయడం సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ ఆలోచనలో పడింది.అనుకున్నది తడవుగా ఇప్పటివరకు కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ ను ఆ బాధ్యతల నుండి తప్పిస్తున్నట్లు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఈ రోజు బుధవారం ప్రకటించింది.త్వరలోనే కొత్త సారధిని నియమించి వివరాలు ప్రకటిస్తామని …

Read More »

నందమూరి అభిమానులకు శుభవార్త ..!

ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విజయాలతో తన అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త పాత్రలో తన అభిమానులను కనువిందు చేయడానికి సిద్ధమయ్యారు.వచ్చే నెల ఏడో తారీఖు నుండి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న సంగతి విదితమే. గత ఐపీఎల్ సీజన్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించడమే కాకుండా ఆయా ప్రాంచేజీలతో పాటుగా బీసీసీఐ కు కూడా కనకవర్షం కురిపించింది.ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ …

Read More »

క్రికెటర్ మహమ్మద్ షమీ కు రోడ్డు ప్రమాదం..!

గత కొద్దీ రోజులుగా ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియా లో తెగ వినపడుతున్న పేరు టీం ఇండియా ఆటగాడు మహమ్మద్ షమీ .గత పక్షం రోజులుగా తన భార్య హసిన్ జహాన్ తో వివాదాలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు .తాజాగా క్రికెటర్ షమీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు . డెహ్రాడూన్ నుండి దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్ళుతుండగా ఈ ప్రమాదం జరిగింది .అయితే స్వల్ప …

Read More »

బూమ్రాతో లవ్ .. షాకిచ్చే క్లారిటీచ్చిన రాశీఖన్నా ..!

రాశీఖన్నా టీం ఇండియా జట్టుకు చెందిన ప్రముఖ యంగ్ క్రికెటర్ బూమ్రా తో ప్రేమలో మునిగితెలుతుందని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే.అయితే తనపై వస్తున్న వార్తలపై అమ్మడు క్లారిటీ ఇచ్చారు.ఏకంగా ఇటు ఈ ముద్దుగుమ్మ అభిమానులు అటు బూమ్రా అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రేమించుకుంటున్నారని పోస్టులను వైరల్ చేస్తున్నారు. అమ్మడు ఈ వార్తలపై స్పందిస్తూ బూమ్రా తనకు అందరి మాదిరిగా క్రికెటర్ గామాత్రమే తెలుసు.అయితే వ్యక్తిగతంగాతెలియదు.ఇంతవరకు అసలు బూమ్రా …

Read More »

మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్న రోహిత్ ..!

భారత్ జట్టు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరో చరిత్ర సృష్టించాడు .మొత్తం ట్వంటీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక పరుగులను సాధించిన ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు ట్వంటీ 20సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ మొత్తం నలబై రెండు బంతుల్లో యాబై ఆరు పరుగులు చేశాడు. దీంతో ఏడువేల ముప్పై పరుగులు చేశాడు రోహిత్ .దీన్తి భారత్ తరపున …

Read More »

గెలిపించింది దినేష్ కాదు ఎంఎస్ ధోనీ ..!

బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు ట్వంటీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెల్సిందే.అయితే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి దినేష్ కార్తిక్ సిక్స్ కొట్టడంతో భారత్ ఘన విజయం సాధించింది.ఎనిమిది బంతుల్లో మొత్తం ఇరవై తొమ్మిది పరుగులను సాధించాడు దినేష్ .అయితే ఎంఎస్ ధోనీ వలన గెలవడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా .. అయితే అసలు విషయానికి వస్తే టీం …

Read More »

ఎంఎస్ ధోని హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ ఎందుకు ఉండదో తెలుసా..!

టీంఇండియా తరపున ఆడే ప్రతి ఆటగాడి క్యాప్ దగ్గర నుండి హెల్మెట్ వరకు అన్నిటిపై నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది.అయితే టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం తన క్యాప్ ,హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ లేకుండానే ధరించడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే దాదాపు పద్నాలుగు ఏళ్ళ పాటు భారత క్రికెట్ రంగానికి సేవలు అందిస్తున్న ఎంఎస్ ధోని ఎందుకు నేషనల్ ఫ్లాగ్ లేకుండా హెల్మెట్ ,క్యాప్ …

Read More »

రోహిత్ శర్మ చెత్త రికార్డు..!

నిదహాస్ ట్రోపీలో భాగంగా మంగళవారం జరిగిన తోలి మ్యాచ్ లో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఆతిధ్య జట్టు శ్రీలంకపై ఓడిపోయిన సంగతి తెల్సిందే.అయితే ఈ మొక్కోణపు టోర్నీలో టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీకు విశ్రాంతి ఇచ్చి యువ బ్యాట్స్ మెన్ ,ఓపెనర్ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించింది. ఐదు వికెట్లతో తేడాతో ఓడిపోయిన ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ ఒక చెత్త రికార్డును …

Read More »

విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం …!

నీరవ్ మోదీ ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ వినపడుతున్న పేరు .ఏకంగా పన్నెండు వేల కోట్లకు పైగా సొమ్మును ప్రముఖ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కు ఏకనామం పెట్టి విదేశాలకు చెక్కేశాడు.అంతే కాకుండా సీబీఐ మొదలు ఈడీ వరకు ,కింది స్థాయి కోర్టుల నుండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం వరకు ఎన్ని నోటీసులు పంపిన కానీ నీరవ్ మోదీ అక్కడ నుండి ససేమేరా రానంటూ మక్కు పంటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat