Home / Tag Archives: bcci (page 14)

Tag Archives: bcci

బీసీసీఐకి బలమైన పునాదులు

చైనా మొబైల్‌ సంస్థ ‘వివో’ ఈ ఏడాది ఐపీఎల్‌ స్పాన్సర్‌ షిప్‌ నుంచి తప్పుకున్నంత మాత్రాన బోర్డు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. బీసీసీఐ దగ్గర ఎప్పుడూ ప్లాన్‌ ‘బి’ ఉండనే ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఒక వెబినార్‌లో అతడు మాట్లాడుతూ ‘నేను దీన్ని పెద్ద ఆర్థిక నష్టంలా భావించడం లేదు. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే. …

Read More »

ధోనీకి వయసు అయిపోలేదు

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీకి ఇంకా వయసు అయిపోలేదని, ఇంకొంత కాలం అద్భుతంగా క్రికెట్‌ ఆడగలడని భారత సీనియన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అన్నాడు. ‘‘ధోనీ గొప్పగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడికి ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుంది. మేం ప్రాక్టీస్‌ గేమ్స్‌లో భారీ సిక్సర్లు బాదాం. వేడి ఎక్కువగా ఉండే చెన్నైలో సాయంత్రం మూడు గంటల పాటు బ్యాటింగ్‌ చేశాం. ఇంకా వయసు అయిపోలేదని అతడి శరీరం చెబుతోంది. …

Read More »

డాక్టర్ల కు సచిన్ పాఠాలు

టీమండియా మాజీ కెప్టెన్ , లెజెండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ పాఠాలే కాకుండా వైద్య పాఠాలు కూడా చెప్తున్నాడు.క్రీడల్లో అయ్యే గాయాల గురించి పన్నెండు వేల మంది యువ వైద్యులతో సచిన్ ముచ్చటించాడు. తనక్రికెట్ కెరీర్ లో ఎన్నో సార్లు గాయపడిన సచిన్ టెండూల్కర్ టెన్నిస్ ఎల్బో గాయంతో తీవ్రంగా బాధపడ్డాడు.తనకు ఎదురైన గాయాల గురించి ..వాటిని ఎదుర్కున్న తీరుపై వైద్యులకు వివరించాడు. ప్రస్తుతందేశాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారిపై …

Read More »

దాదా గ్రేట్

టీమండియా మాజీ కెప్టెన్.. లెజెండరీ ఆటగాడు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజంభిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో గత పన్నెండు రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది .దీంతో ఇస్కాన్ లో దాదాపు పదివేల మందికి రెండు పూటల లాక్ డౌన్ ముగిసేవరకు భోజనం పెట్టడానికి దాదా ముందుకొచ్చాడు .దీనికి అవసరమైన మొత్తం యాభై లక్ష రూపాయల …

Read More »

కోహ్లీకి పీవీ సింధు సవాల్

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరింది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధేశించిన మార్గదర్శకాల్లో భాగంగా వచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ లో పీవీ సింధు పాల్గొంది. వరల్ద్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల మేరకు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంది. ఆమె ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసింది. దీంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,టెన్నీస్ స్టార్ సానియా …

Read More »

కరోనా దెబ్బకు మూతబడిని బీసీసీఐ..ఐపీఎల్ ఎంత చెప్పండి !

ప్రపంచవ్యాప్తంగా ప్రజందరిని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. అగ్రదేశాలు సైతం ఈ వైరస్ ధాటికి తట్టుకోలేకపోతున్నారు. భారతదేశంలో అయితే నిన్నటివరకు కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్, మాల్స్ వంటివి మూసేసారు. తాజాగా కేంద్రం దేశంలో అన్ని స్కూల్స్, మాల్స్, పార్క్ లు ఇలా జనసంచారం ఉన్న అన్నీ ముసేయాలని నిర్ణయించింది. ఇక కరోనాకు సంబంధించి ఇప్పటికే ఐపీఎల్ రద్దు అయిన విషయం అందరికి తెలిసిందే. కాని తిరిగి మళ్ళీ …

Read More »

సచిన్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు

టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు.. లెజండ్రీ సచిన్ టెండూల్కర్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు. సరిగ్గా ఏనిమిదేళ్ల కిందట అంటే ఇదే రోజు మార్చి 16,2012లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇదే రోజు ఢాకాలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచులో 114పరుగులు చేయడంతో సచిన్ అరుదైన ఈ ఫీట్ ను సాధించాడు. …

Read More »

ఐపీఎల్ వాయిదాపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు

కరోనా ప్రభావంతో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి విదితమే. ఏప్రిల్ పదిహేనో తారీఖు దాక ఐపీఎల్ వాయిదా పడింది. ఐపీఎల్ వాయిదా వేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. దాదా మీడియాతో మాట్లాడుతూ”ప్రస్తుతానికి అయితే ఐపీఎల్ ను వాయిదా వేశాము. త్వరలోనే ఐపీఎల్ కు చెందిన షెడ్యూల్ ను విడుదల చేస్తాము. అందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము. ఐపీఎల్ ముఖ్యమే. అందరూ ముఖ్యమే అని …

Read More »

ఐపీఎల్ ముంగిట రెండే దారులు..ఒకటి ఆపేయడం..లేదా తలుపులు మూసి ఆడుకోవడం !

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ కరోనా దెబ్బకు ఎటూ కాకుండా పోయేలా ఉంది. ఎందుకంటే కేంద్రం తీసుకున్న వీసా ఆంక్షలు పరంగా చూసుకుంటే విదేశీ ఆటగాళ్ళు ఏప్రిల్ 15వరకు రావడానికి కుదరదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీసీసీఐ కట్టుబడి ఉండాల్సిందే. అయితే ఈ శనివారం ముంబై లో బీసీసీ నిర్వహిస్తున్న మీటింగ్ కు అన్ని జట్ల యాజమాన్యాలను రావాలని చెప్పింది. అయితే ప్రస్తుతం వీరిదగ్గర రెండే రెండు …

Read More »

2020 ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు లేనట్టేనా..?

మార్చి 29నుంచి జరగనున్న ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు ఆడతారా లేదా అనే అనుమానం వస్తుంది. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న వీసా ఆంక్షలతో ఈ అనుమానం వ్యక్తం అవుతుంది. ఏప్రిల్ 15 వరకు వీసా నిబందనలు వర్తించడంతో బీసీసీఐ కూడా డీలా పడింది. ఇప్పటికే ఇండియాలో 60కి పైగా కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా మొత్తం, మీద 4వేల మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరోపక్క …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat