politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును నిరూపించుకున్నారు ఎప్పుడు పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పుకొస్తున్న జగన్ మరోసారి ఆ విషయాన్ని నిరూపించుకున్నారు వైయస్సార్సీపీకి చెందిన ఓ నాయకుడు మృతి చెందగా అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పుకొస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో తాజాగా …
Read More »