ఏపీలో జగన్ సర్కార్ వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతోంది. విశ్వసనీయతకు మారుపేరైన జగన్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా ఠంచన్ గా వివిధ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. తాజాగా వైఎస్ ఆర్ చేయూత పథకం ప్రతి ఏటా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఖాతాల్లో రూ. 18,750 /- జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే …
Read More »సీఎం కేసీఆర్ పాలనలో గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి బాటలు
సీఎం కేసీఆర్ పాలనలో గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి బాటలు పడ్డాయని అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి, ఓయూ జేసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాంయాదవ్ అన్నారు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే యాదవులకు మంచి రోజులు వచ్చాయన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలం అంబాలలో యాదవ మహాసభ గ్రామ అధ్యక్షుడు బోయిని చంద్రమౌళితోపాటు కమిటీ సభ్యులు టీఆర్ఎస్కు మద్దతు పలుకుతూ తీర్మానం చేశారు. ఈ ప్రతిని శనివారం …
Read More »ఆర్థిక బలోపేతానికి కార్యక్రమాలు
తెలంగాణలోని బీసీల సంక్షేమానికి ప్రా ధాన్యం ఇవ్వాలని, వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. బీసీ సంక్షేమశాఖ పథకాలపై అధికారులతో మంత్రి తన కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలుచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్, వివిధ ఫెడరేషన్లకు కేటాయించిన నిధు లు, లబ్ధిదారుల సంఖ్య, …
Read More »ఆ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం…!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ..ప్రజలకు దగ్గరవుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో , నామినేటెడ్ పనుల్లో , నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తామని సంగతి తెలిసిందే. ఈ మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం..రాష్ట్ర స్థాయిలో …
Read More »45ఏళ్లకే ఫించన్ పై టీడీపీ ఎందుకు రాద్దాంతం చేస్తోంది.. జగన్ పాదయాత్రలో ఏం చెప్పారు.? సీఎం అయ్యాక ఏం చేస్తున్నారు.?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన అంశం.. దీనిపై మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో దుమారం రేగింది. 45 ఏళ్లకు పింఛను స్థానంలో వైఎస్సార్ చేయూత తెచ్చామని సీఎం జగన్ వివరణ ఇవ్వడంతోపాటుగా తాను గతంలో చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగులను కూడా సభలో ప్రదర్శింపజేశారు. అయినా టీడీపీ సభ్యుల ఆందోళన సాగింది. 45 ఏళ్లున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు …
Read More »జగన్ మంత్రివర్గం సమీకరణాలు అదుర్స్.. సామాజికవర్గ పరంగా అందరికీ పెద్దపీట
వైసీపీ అధినేత మరికొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే జగన్ క్యాబినేట్ అంటూ పలువురి పేర్లు బయటకు వచ్చిన నేపధ్యంలో జగన్ తోపాటు మరికొందరు ప్రమాణస్వీకారం చేయనున్నారని వార్తలు వినిపించాయి. అయితే జగన్ ఒక్కరే 30వ తేదీ ప్రమాణస్వీకారం చేయనున్నారట.. అయితే అన్ని కులాలకూ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తున్నారట. దీంతో భవిష్యత్ రాజకీయ అవసరాలు, సామాజికవర్గ సమీకరణాలను లెక్కలు వేసుకుని మంత్రివర్గ కూర్పు జరుగుతుందట.. మంత్రివర్గంలో చోటు …
Read More »దళితులు ఆలోచించుకోవాల్సిన సమయమిదే.. ఆత్మ గౌరవం చంపుకుంటారా.?
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఒకే విడతలో ప్రకటించారు. ఇందులో 41 మంది బీసీలకు కేటాయించినట్లు జగన్ వెల్లడించారు. జిల్లాల వారిగా ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసుల్లో పనిచేసిన వారినే కాకుండా, గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా అభ్యర్ధులుగా ఎంపిక చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పలు దఫాలుగా …
Read More »ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్..బీసీల మద్దతు వైసీపీకే
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మరోసారి రుజువు చేసారు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా మాట ఇచ్చి చివరకు ప్రజలను మోసం చేయడం జగన్ కు తెలియదని అర్ధమవుతుంది.మొన్న 17వ తేదిన ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో బీసీ సంఘం అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు గురువారం జంగాకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ …
Read More »చంద్రబాబుపై అంబేడ్కర్ ఐజయ్య ఫైర్
బీసీలకు సీఎం చంద్రబాబు దారుణంగా వెన్నుపోటు పోడిచారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబేడ్కర్ ఐజయ్య విమర్శించారు. మొదటినుంచీ బీసీలకు అండగా ఉన్నది వైయస్ఆరేనని ఆయన అన్నారు. బీసీలకు ఇచ్చిన ప్రతీహామీని జగన్ నెరవేరుస్తారని తెలిపారు. వైయస్ జగన్ బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు మేలు చేస్తారని తెలిపారు. గతంలోనూ ఇప్పుడూ చంద్రబాబు పాలనలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారన్నారు. ఎన్నికలు వచ్చినపుడు …
Read More »జంగా నేతృత్వంలో 136కులాలతో చర్చించి జగన్ కు నివేధిక.. రేపే డిక్లరేషన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం బీసీ గర్జనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ వర్గాలు తరలి రానున్నారు. ఐదేళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు చేసిన మోసాలపై బీసీలు రగిలిపోతున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలోని ఏ హామీనీ నెరవేర్చకుండా మోసగించడంపై ప్రస్తుతం బీసీల్లో చర్చ సాగుతోంది. బీసీలను ఓటు బ్యాంకుగా …
Read More »