Home / Tag Archives: banks (page 2)

Tag Archives: banks

ఈ వార్త స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేవారికోసం మాత్రమే..!

మీరు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..?. ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా..? . ఛార్జింగ్ అయిపోగానే ఆలస్యం ప్లగ్ బాక్స్ కన్పించగానే వెళ్ళి మీ ముబైల్ కు ఛార్జింగ్ పెడుతున్నారా..? . అయితే ఇది మీకోసం. మీరు తప్పకుండా చదవాల్సిన వార్త. స్మార్ట్ ఫోన్లను ఎక్కడంటే అక్కడ ఛార్జింగ్ పెట్టేవారిని ఎస్బీఐ బ్యాంకు హెచ్చరిస్తుంది. ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఆటో డేటా ట్రాన్స్ ఫర్ డివైజ్ లను హ్యాకర్లు అమర్చుతున్నారు. …

Read More »

రూ. 2వేల నోటు రద్దు వార్తలపై ఆర్బీఐ కీలక ప్రకటన

ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వెయ్యి రూపాయలు,ఐదు వందల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో సరికొత్త రూ.2000,500నోట్లు తీసుకొచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా రూ.2వేల నోట్లను రద్దు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖులోపు రద్దు అవుతుంది.అప్పటిలోగా మీ దగ్గర ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. …

Read More »

బ్యాంకర్ల కమిటీలో కీలక నిర్ణయం..మారుతున్న బ్యాంకుల వేళలు

అక్టోబరు 1 నుంచి బ్యాంకుల వేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఇకపై ఒకేరకమైన సమయ పాలనను పాటించనున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2.00-2.30 గంటల మధ్య బ్యాంకు ఉద్యోగులకు భోజన విరామం ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలో సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో.. ప్రతి ఆదివారం, రెండు, నాలుగు శనివారాల్లో బ్యాంకులకు సెలవు …

Read More »

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరుసగా లాభాలతో దూసుకుపోతున్న దేశీయ మార్కెట్లకు బ్రేక్ పడింది. ఈ రోజు బుధవారం ఉదయం లాభాలతోనే మొదలైన స్టాక్ మార్కెట్లు ఎండింగ్లో మాత్రం నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టంతో 38,593 వద్ద ముగిసింది. నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 11,440 వద్ద ముగిసింది. దేశంలోనే అతిపెద్ద జాతీయ బ్యాంకు అయిన ఎస్బీఐ నాలుగేళ్ల తర్వాత తన షేర్ విలువలో 7.7% నష్టాన్ని చవిచూసింది. బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి.

Read More »

బ్యాంకులు సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం యూనిట్లుగా ఏర్పాటు చేస్తున్న సంగతి విదితమే. ఇందులో కొన్నిటిని ఇప్పటికే విలీనం చేసింది కూడా.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకులు ఈ నెల 26,27న సమ్మె చేయాలనే నిర్ణయం తీసుకున్నాయి. అయితే తాజాగా తమ డిమాండ్ల గురించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తో AIBOC,AIBOA,INBOC,NOBOసంఘాలకు చెందిన నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆయా సంఘాల నేతలు …

Read More »

ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్

దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ కాబోతున్నాయి. దేశంలో ఉన్న పలు బ్యాంకులను విలీనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు,సిబ్బంది,అధికారులు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 26,27 తేదీలల్లో సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నెల 26,27లు వరుసగా గురువారం,శుక్రవారం బ్యాంకులు బంద్ ఉంటాయని వారు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత రోజు శనివారం నాలుగో శనివారం కావడం.. …

Read More »

మీకు బ్యాంకు ఖాతా ఉందా.. అయితే ఇది మీకోసమే.?

మీకు బ్యాంకులో ఖాతా ఉందా..?. మీరు డైలీ బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతారా..?. మీరు బ్యాంకుకు వెళ్లందే రోజు ముగియదా.? అయితే ఈ వార్త మీకు సంబంధించిందే..?. దేశంలోని బ్యాంకులన్నీటిని విలీనాన్ని చేస్తున్న కేంద్ర సర్కారు చర్యలను వ్యతిరేకిస్తూ ఈ నెల 26,27న దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్న సంగతి విదితమే. దీంతో ఈ రెండు రోజులు దేశ వ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రోజైన సెప్టెంబర్ …

Read More »

6రోజులు బ్యాంకులు బంద్

దేశ వ్యాప్తంగా ఈ నెలలో వారం రోజులు వరుసగా బ్యాంకులు బంద్ కానున్నాయి. దేశంలో ఉన్న అన్ని రకాల బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ఈ నెల 26,27తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంకుల విలీనం మరియు తదితర అంశాల ఆధారంగా బ్యాంకులకు సమ్మె చేస్తున్నామని ఆయా సంఘాలు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత రోజు నాలుగో శనివారం.. ఆ తర్వాత ఆదివారం.. ఆ తర్వాత సోమవారం ఆర్ధవార్షిక క్లోజ్ రోజు.. …

Read More »

ఈ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు…బీ అలర్ట్..!

బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్తపడండి…ఈ నెల రెండవ వారంలో ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోపు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం కాగా ఆగస్టు 12న బక్రీద్‌ రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రెండు రోజుల విరామం తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం …

Read More »

ఖాతాదారులకు SBI శుభవార్త

దేశంలో ఎస్బీఐ తమ ఖాతాదారులకు శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో ఎంసీఎల్ఆర్ రుణరేట్లను 0.05% తగ్గింపు నేటి నుంచే అమలుల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మూడోసారి కావడం గమనార్హం. ఆర్బీఐ కీలక రెపో రేట్లు తగ్గింపు కారణంగా ఎస్బీఐ కూడా రుణ రేట్లను తగ్గించింది. ఇకపోతే ఎస్బీఐ డిపాజిట్లు విలువ రూ.29లక్షల కోట్లు కాగా.. హోమ్ లోన్స్ ,వాహన రుణాల్లో ఈ బ్యాంకుకు 35% …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat