ఈ నెల చివరివారంలో దేశవ్యాప్తంగా బ్యాకులు రెండు రోజులపాటు ముతపడనున్నాయి. ఈ నెల 30,31 న బ్యాకు ఉద్యోగుల సంఘం సమ్మెను ప్రకటించింది.అందువల్ల ఆ రెండు రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నా యి. అయితే ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా ఉన్నా అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొననున్నారు.వారి వేతనాలు పెంపుపై సరైన నిర్ణయం తీసుకోవాలని పదే ,పదే విజ్ఞప్తి చేసినా…కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు …
Read More »