గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల్లో అవకతవకలు ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ ఇటీవల తెలంగాణ హైకోర్ట్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో బండ్ల చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి డీకే అరుణ కోర్టు తీర్పు నేపథ్యంలో తనను అధికారికంగా ఎమ్మెల్యేగా పదవీబాధ్యతలు అప్పగించాలంటూ.. తెలంగాణ స్పీకర్ కార్యాలయం చుట్టూ తిరుగుతుతున్నారు. ఇంకా హైకోర్టు …
Read More »సుప్రీం కోర్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే నేపథ్యంలో మాజీ మంత్రి డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డిని అనర్హుడిగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఎమ్మెల్యే దేశ అత్యున్నత స్థానమైన సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. గతంలో కొత్తగూడెం …
Read More »ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం
జోగులాంబ గద్వాల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సంఘం నుండి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి ఫోటో వీడియో గ్రాఫర్స్ కమ్యూనిటీ హాల్ గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరియు బ్యాంకు లోన్ల గురించి అడగడం జరిగింది మన జిల్లా లో కమ్యూనిటీ ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్ శేఖర్ జిల్లా జనరల్ సెక్రెటరీ యము నసింహయ్య …
Read More »అపర భగీరథుడు సీఎం కేసీఆర్
గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల పరిధిలో చింత రేవుల గ్రామం నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దతాబ్ది ఉత్సవాల భాగంగా నిర్వహించిన మంచినీళ్ల పండగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు హాజరయ్యారు.ఎమ్మెల్యే గారికి గ్రామ సర్పంచ్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు .ఎమ్మెల్యే గారు , ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచ్ ప్రజలు కలిసి గ్రామంలోని నీటి …
Read More »కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల అందజేసిన ఎమ్మెల్యే
పేద ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టడం గొప్ప విషయమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలంలోని 168 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో ఏ ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ …
Read More »