Home / Tag Archives: bandi sanjay kumar (page 34)

Tag Archives: bandi sanjay kumar

చంద్రబాబు ఏజెంట్ రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఉన్న రైతులను సంక్షోభంలోకి నెట్టాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పగటిపూట కరెంట్ ఉండేదే కాదన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడి ఏజెంట్ అని.. టీడీపీ ప్రొడక్ట్ అని ఆరోపించారు. రైతులకు 3 గంటల …

Read More »

తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ సంస్థ ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్’ కు శ్రీకారం చుట్టింది. మొదటగా ఈ పాస్ ను కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో అమలు చేయనున్నారు. ఈ టౌన్ పాస్తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబూబ్ నగర్ లో పదికిలోమీటర్ల, నిజామాబాద్, నల్గొండలో ఐదు కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయచ్చు.. పాస్ ధరను పది కిలోమీటర్ల పరిధికి నెలకు …

Read More »

కాంగ్రెస్ పార్టీ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలి

రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తమ స్వరూపాన్ని బయటపెడుతూ రైతన్నలకు మూడు గంటల విద్యుత్ సరఫరా చాలని ఉచిత విద్యుత్ అవసరం లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుమేరకు …

Read More »

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకి యాదవులు సన్మానం

యాదవుల శుభకార్యాలు, సమావేశాలు జరుపుకొనుటకు సౌకర్యార్ధం, యాదవుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సత్తుపల్లిలో 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హల్ ను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మంజూరు చేయించి, తగు మంజూరు పత్రాన్ని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ …

Read More »

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు పట్టాలు పంపిణీ

పరకాల పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డువిస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి సోమవారం హనుమకొండలోని వారి స్వగృహంలో తెలంగాణ ప్రభుత్వం అందచేస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు పట్టాలను స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమమే లక్ష్యంగా సిఎం కేసీఆర్ గారు పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం అందించే డబుల్ …

Read More »

శివాజీ చౌరస్తా దగ్గర రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

గుండుమల్ మండల కేంద్రంలో శివాజీ చౌరస్తా దగ్గర రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ర్యాలీ లాగా రైతు వేదిక దగ్గరికి సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మాట్లాడారు రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ వద్దన్నందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెంపలు వేసుకుని, ముక్కు నేలకురాసి రైతులకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్‌ …

Read More »

ఎరువులు, పురుగుల మందులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.సోమవారం హనుమకొండలోని వారి నివాసంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలో వ్యవసాయ పంట సాగులో ప్రస్తుత పరిస్థితులపై గ్రామాల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..రైతులకు ఎలాంటి సమస్యలున్నా వ్యవసాయ అధికారులు వెంట పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల …

Read More »

ఆస్ట్రేలియా లో మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మెల్బోర్న్ లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా యూత్ వింగ్ అధ్యక్షుడు వినయ్ సన్నీ గౌడ్ ఆధ్వర్యం లో తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ అస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యుత్ శాఖ మంత్రి వర్యులు జగదీష్ ఉమ్మడి నల్గొండ జిల్లా ను సర్వతోమఖాభివృద్ధి చేస్తూ , విద్యుత్తు శాఖ ను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని దేశంలో …

Read More »

మోదీ సర్కారు మోకాలడ్డుతున్నా తగ్గేదేలే. కేసీఆర్ జోడెద్దుల పరిపాలనతోనే ఇది సాధ్యమైంది!

ఆర్థిక రంగంలో తెలంగాణ జోరు కొనసాగుతున్నది. వయసులో చిన్న రాష్ట్రమైనా, కేంద్రంలోని మోదీ సర్కారు అడ్డంకులు సృష్టిస్తున్నా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దులతో పరిపాలన సాగిస్తూ అద్భుతాలను సృష్టిస్తున్నది.9 ఏండ్లలోనే రాబడిని మూడు రెట్లు పెంచుకుని అనేక పెద్ద రాష్ట్రలను వెనక్కి నెట్టింది. 2014 జూన్‌ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు ఆ ఆర్థిక సంవత్సరంలోని చివరి 9 నెల ల్లో 63,323 కోట్ల …

Read More »

మీ త్యాగాన్ని సీఎం కేసీఆర్ సార్ గుర్తించారు..

పది మందికి మేలు చేయడం కోసం..పంట పొలాలను త్యాగం చేసిన మీ త్యాగాలు మరువలేమని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు..2వ టీఎంసీ కాలువ మూలంగా భూమిని కోల్పోతున్న మండలంలోని బండారు పల్లి, ఘనపుర్ రైతులకు సిద్దిపేట కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ జీవన్ పాటిల్ తో కలిసి రూ.5లక్షల పరిహారం చెక్కులు పంపిణీ చేశారు.. ఈసందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat