తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కోదాడ బాలాజీ నగర్లో దారుణమైన సంఘటన జరిగింది.ఈ క్రమంలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దుండగులు కత్తులతో దాడి చేశారు . దాడి అనంతరం ఇంట్లో ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాలను దొంగిలించుకుపోయారు .దుండగులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు బాధిత మహిళ బర్మవాత్ లక్ష్మీ ప్రాణాలను కోల్పోయింది . సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకి చేరుకొని …
Read More »