స్వతంత్ర భారత్ ను ఈ దేశ సామాజిక స్థితిగతులకు సరిపోయేలా తీర్చిదిద్దడం లో బాబు జగ్జీవన్ రామ్ గారి కృషి ఎంతో వుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు . నేడు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకున్నారు.ఆయన దళితుల కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడి గా, సంఘసంస్కర్తగా , ప్రజా …
Read More »