సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈరోజు కర్ణాటక, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా కర్ణాటక 80పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే కర్ణాటక నిర్ణీత 20ఓవర్స్ లో మూడు వికెట్ల నష్టానికి 250 భారీ స్కోర్ చేసింది. మనీష్ పాండే కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఏకంగా 54బంతుల్లో 129 చేసాడు. ఇందులో 12 ఫోర్లు, 10సిక్స్ లు ఉన్నాయి. బంగ్లాదేశ్ తో టీ20 తరువాత ఇందులో …
Read More »