సిడ్నీ లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీ ఆర్ ఎస్ సమన్వయకర్త మహేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ బడ్జెట్పై ప్రవాసులు ప్రపంచమంతటా హర్షం వ్యక్తం చేస్తున్నారని , ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2018 – 2019 బడ్జెట్లో, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రు. 100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారని తెలిపారు అలాగే ఫెడరల్ ఫ్రంట్ దిశగా …
Read More »భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్ నెట్ లో హల్ చల్
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఆమె బాదిన సిక్స్ బౌండరీ లైన్ ఆవలి ఉన్న స్కోరు బోర్డుకు తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ …
Read More »చరిత్ర సృష్టించిన ఆసీస్ ..
కీవిస్ ,ఆసీస్ ల మధ్య జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో రికార్డులన్నీ బద్దలయ్యాయి.మొదట బ్యాటింగ్ చేసిన కీవిస్ పెట్టిన 244 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఏడు బంతులు మిగిలిఉండగా చేదించింది.అంతే కాకుండా ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లోనే భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఆసీస్ రికార్డు సృష్టించింది. ఆసీస్ ఓపెనర్లు అయిన వార్నర్ కేవలం ఇరవై నాలుగు బంతుల్లో యాబై తొమ్మిది పరుగులు ,ఆర్కీ షాట్ నలబై నాలుగు …
Read More »టీమ్ ఇండియా జూనియర్స్ దెబ్బ.. ఆసీస్ జూనియర్స్ అబ్బా.. వరల్డ్ కప్ను మరోసారి ముద్దాడిన భారత్..!
టీమ్ ఇండియా జూనియర్స్ దుమ్మురేపడంతో భారత్ మరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఉత్కంఠమైన ఫైనల్లో ఉత్తమమైన ఆల్రౌండర్ ప్రదర్శనతో జూనియర్ కంగారూలను పరిగెత్తించి మరీ వరల్డ్ కప్ను సొంతం చేసుకున్నారు.న్యూజిలాండ్లోని ఓవల్ బే వేదికగా జరిగిన ఫైనల్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. తద్వారా అత్యధికంగా నాలుగుసార్లు వరల్డ్ కప్ను సొంతం చేసుకున్న జట్టుగా రికార్డ్ నెలకొల్పింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ …
Read More »అండర్ 19 వరల్డ్ కప్ భారత్ లక్ష్యం..వర్షం అంతరాయం
భారత క్రికెట్ అభిమానులకు పండగే..పండుగ..ఒక పక్క సినీయర్ ఆటగాళ్లు ఆట….మరోపక్క భారత అండర్ 19 ఆటగాళ్ల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది….అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 47.2 ఓవర్లలో 216 పరుగులుకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో పొరెల్, శివ సింగ్, నగర్ కోటి, అనుకూల్ రాయ్ తలా రెండు వికెట్లు తీయగా.. …
Read More »కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన వార్నర్ ..
టీం ఇండియా స్టార్ ఆటగాడు ,కెప్టెన్ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్న సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలోఇప్పటివరకు మొత్తం టెస్టుల్లో 20 సెంచరీలను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇండియా లో పర్యటిస్తున్న శ్రీలంకతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ తన ఇరవై శతకాన్ని పూర్తిచేస్కున్నాడు . కోహ్లీ సృష్టించిన ఈ రికార్డును ఆసీస్ సంచలనం డేవిడ్ వార్నర్ అధిగమించాడు .యాషెస్ …
Read More »ఆస్ట్రేలియాలో ఘనంగా”జననేత జగన్ “జన్మదిన వేడుకలు.
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఎన్ ఆర్ ఐ శాఖ విక్టోరియా స్టేట్ ప్రెసిడెంట్ సతీష్ పాటి మరియు కన్వినర్ కౌశిక్ మామిడి ఆధ్వర్యంలో మెల్బోర్న్ లోని ప్లంప్టన్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలలో పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు పాల్గొని, జెండాలు చేతబూని భారీ కారు ర్యాలీ నిర్వహించి, …
Read More »కుంబ్లే కోసం తెగించిన దాదా ..
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత క్యాబ్ అధ్యక్షుడు అయిన సౌరబ్ గంగూలీ ,టీం ఇండియా మాజీ సీనియర్ లెజండరీ స్పిన్నర్ ,మాజీ కెప్టెన్ ,కోచ్ అయిన అనిల్ కుంబ్లే మధ్య ఉన్న దోస్తానం మనందరికీ తెల్సిందే .కెప్టెన్ గా గంగూలీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కుంబ్లే వైపే చూసేవాడు .అంతగా వాళ్ళ మధ్య సాన్నిత్యం ఉంది .అయితే తాజాగా గంగూలీ కుంబ్లే గురించి సంచలన విషయం బయటపెట్టాడు .దాదా …
Read More »కొడుకు స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న తల్లి….డీఎన్ఏ పరీక్షల్లో షాక్
కామమా లేక పిచ్చా తెలియదుగాని 36ఏళ్ల మహిళ బరితెగించింది. అప్పుడప్పుడు ఇంటికొచ్చే తన కొడుకు స్నేహితుడైన 15ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం ఏర్పరుచుకుంది. ఈ క్రమంలో సదరు మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ గత 2015వ సంవత్సరం తన కుమారుడి స్నేహితుడైన 15ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పరుచుకుంది. అప్పుడప్పుడు ఇంటికొచ్చే ఆ బాలుడికి ఆల్కహాల్ ఇచ్చి.. …
Read More »సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం ..
బంగారు తెలంగాణ సాధించే దిశలో తెలంగాణ రాష్ట్రం జాతి,మత విద్వేషాలకతీతమైన ఒక ప్రేమైక సమాజంగా వెలుగొందాలనే కలలుగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు ఉర్దూ భాషను తెలంగాణ రాష్ట్ర అధికారిక ద్వితీయ భాషగా ప్రకటించడం అందరు హర్షించదగిన గొప్ప ముందడుగు అని తెరాస ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కొనియాడారు . తెరాస ఆస్ట్రేలియా మైనారిటీ శాఖా అధ్యక్షుడు జమాల్ మొహమ్మద్ అధ్యక్షతన …
Read More »